కన్నీళ్లు సాక్ష్యం

కన్నీళ్లు సాక్ష్యం (పుస్తక పరిచయం)   -జ్యోతి మువ్వల    ప్రముఖ కవి గవిడి శ్రీనివాస్ గారి పరిచయం రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులకు సుపరిచితమే. నేటి జీవితాలలో వాస్తవ సంఘటనలను తీసుకొని కవితగా మలుస్తారు గవిడి శ్రీనివాస్ గారు. అలా రాసిన పుస్తకమే కన్నీళ్లు సాక్ష్యం.కవి కన్నీరే కవిత్వం అవుతుంది. ఎందుకీలా చెప్తున్నాను అంటే గవిడి శ్రీనివాస్ గారి కన్నీటి సాక్ష్యం కవితాసంపుటి అభివ్యక్తి విధానంపై  అతనికి  శ్రద్ధ ఉందనటానికి   నిదర్శనం. ఆవేదన భరితమైన కవిత్వం నేటి సమాజానికి అవసరమైన ధోరణి. […]

Continue Reading
Posted On :