ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025 కి కథలకు ఆహ్వానం

ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ- 2025 కి కథలకు ఆహ్వానం -ఎడిటర్ (జాతీయస్థాయి కథల పోటీకి నవ్యత, సృజన, సామాజిక స్పృహ  కలిగిన కథలకు ఆహ్వానం!) కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుండి కథలు ఆహ్వానిస్తున్నాము. బహుమతి పొందిన కథలతో పాటు మరి కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ కథలతో “కథా ప్రపంచం 2025” పుస్తకం ప్రచురించబడుతుంది.            […]

Continue Reading
Posted On :