image_print

నవలాస్రవంతి-41 “ప్రజల మనిషి” నవలా పరిచయం (వట్టికోట ఆళ్వారుస్వామి నవల)

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

నవలాస్రవంతి-1 (ఆడియో) వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల మనిషి”

ఎన్. వేణుగోపాల్పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. ర‌చ‌న‌లు: ‘స‌మాచార సామ్రాజ్య‌వాదం’, ‘క‌ల్లోల కాలంలో మేధావులు – బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌’, ‘అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌’, ‘క‌థా సంద‌ర్భం’, ‘క‌డ‌లి త‌ర‌గ‌’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, ‘పోస్ట్‌మాడ‌ర్నిజం’, ‘న‌వ‌లా స‌మ‌యం’, ‘రాబందు నీడ‌’, ‘క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌’, ‘ప‌రిచ‌యాలు’, ‘తెలంగాణ‌ – స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, […]

Continue Reading