విక్టోరియా రాణి స్మారక చిహ్నం

విక్టోరియా రాణి స్మారక చిహ్నం -డా.కందేపి రాణి ప్రసాద్ యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు ఐర్లాండు దేశాల రాణి క్వీన్ విక్టోరియా అత్యధిక కాలం పరిపాలన సాగింది. 1837 వ సం.. నుండి 1901 లో ఆమె మరణించేంత వరకూ రాణిగా కొనసాగింది. 1857 వ సం..లో సిపాయిల తిరుగుబాటు తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి క్రౌన్ కు భారతదేశం మార్చబడింది. ఈ సమయంలో గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయిగా పిలవడం […]

Continue Reading