మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం
2020 ఆటా బహుమతి పొందిన మధురాంతకం నరేంద్ర నవల ‘మనోధర్మ పరాగం’ పరిచయం -పి. యస్. ప్రకాశరావు 19, 20 శతాబ్దాలలో తంజావూరు, మధురై పట్టణాలలోని దేవదాసీలబాధాతప్త హృదయాల చిత్రీకరణే ‘మనోధర్మ పరాగం’ నవల. స్త్రీ, పురుషుడి పడక సుఖం కోసమే అని భావించే వాతావరణం నుంచి పుట్టినదే దేవదాసీ వ్యవస్థ. రచయిత ఈ సమాచారం కోసం చాలా పరిశోధన చేసినట్టు తెలుస్తోంది. బ్రిటిష్ వాళ్ళు పన్నులద్వారా వచ్చే ఆదాయానికి గండి పడుతోందని దేవదాసీల ఈనాం భూముల్ని […]
Continue Reading


















