image_print

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే […]

Continue Reading
Posted On :