image_print

ఒక్కొక్క పువ్వేసి-16

ఒక్కొక్క పువ్వేసి-16 మహిళా సాధికారాన్ని ఆకాంక్షించిన జాషువా కవిత్వము -జూపాక సుభద్ర ప్రపంచంలో ఏ దేశంలో లేని కులవ్యవస్థ, మహిళల మీద అమానుషమైన దురాచారాలు, నిషేధాలున్నవి. స్వాతంత్రోద్యమ కాలంలో  ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన దురాచారాలున్నవి. కొన్ని సమసి పోయినా యింకా చాలా దురాచాలు మహిళల పట్ల కొనసాగు తానే  వున్నయి. భర్త చనిపోతే అతనితో పాటే చనిపోవాలనే శాసనాలు, బాల్య వివాహాలు విపరీతంగా జరుగుతుండేవి. వితంతు, పునర్వివాహాల మీద నిషేధాలు, విద్యపట్ల నిషేధాలుండేవి. వీటన్నింటి నివారణకు […]

Continue Reading
Posted On :