image_print

ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  1959 లో హైస్కూల్లో చదివేరోజుల్లో వై. జె  ( యర్రమిల్లి జానకి ) పేరుతో కవితలు, చిన్నచిన్న కథలు రాయడం మొదలుపెట్టారు. 1965 లో వివాహమయిన దగ్గరనించి తమిరిశ జానకి పేరుతో రాస్తున్నారు. 16నవలలు, సుమారుగా 400 కథలు  రాశారు. ఎనిమిది కథాసంపుటాలు , మూడు కవితాసంపుటాలు ప్రచురించారు. అన్నీ వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.  10 కథలు, 32 కవితలు ఇంగ్లీష్ లోకి అనువాదం అయ్యాయి.  బాలల […]

Continue Reading
Posted On :