కొమర్రాజు అచ్చమాంబ

కొమర్రాజు అచ్చమాంబ -ఎన్.ఇన్నయ్య తెలుగు స్త్రీలలో పేరొందిన బండారు అచ్చమాంబ తొలుత వుండగా – ఉత్తరోత్తరా పదిమందికి తెలిసిన కొమర్రాజు అచ్చమాంబ పేరొందిన కొమర్రాజు లక్ష్మణరావు కుమార్తె. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనుభవం పొందిన అచ్చమాంబ క్రమేణా కమ్యూనిస్టుగా మారింది. తెలుగు ప్రాంతంలో మొదట హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పార్లమెంట్ సభ్యుడుగా తెలుగు ప్రాంతం నుండి ఎన్నిక కాగా, ఆయన తరువాత అచ్చమాంబ ఆ స్థానానికి వచ్చింది. అచ్చమాంబ డాక్టరు వృత్తి చేసుకుంటూ, బెజవాడలో (విజయవాడగా మారకముందు) ప్రసూది వైద్యశాల […]

Continue Reading
Posted On :

శాంతిశ్రీ పండిట్

శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల  ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు.  అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే […]

Continue Reading
Posted On :

డా. రాచకొండ అన్నపూర్ణ

డా. రాచకొండ అన్నపూర్ణ -ఎన్.ఇన్నయ్య డా. రాచకొండ నరసింహ శర్మగారి శ్రీమతి డా. అన్నపూర్ణ గారు యం.బి.బి. యస్., డి. జి. ఓ .చదివి స్త్రీ వైద్య నిపుణురాలిగా పేరొందారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కొమ్మమూరు( కుమ్మమూరు) గ్రామానికి చెందిన కీ. శే. మైనేని వెంకట నర్సయ్య గారి కుమార్తె ఆమె. నేడు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవడం సామాన్యమైంది.  కానీ దేశానికి స్వాతంత్య్రం వస్తున్న రోజులలో కులాంతర పెళ్ళి పెద్ద సమస్యగా వుండేది. మైనేని […]

Continue Reading
Posted On :

నార్ల సులోచన

నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు.  కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన.  కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన సులోచనకు తొలికాన్పుకు పుట్టిన బాబు చనిపోయాడు.  ఆ తరువాత వరుసగా 8 మంది సంతానం కలిగిన వారు, మద్రాసులో పుట్టి పెరిగారు. అప్పట్లో సుప్రసిద్ధ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభకు నార్ల […]

Continue Reading
Posted On :

డొక్కా సీతమ్మ వితరణ

     డొక్కా సీతమ్మ వితరణ (1841-1909) -ఎన్.ఇన్నయ్య పేరులో ఆకర్షణ లేదు. అయినా ఇండియాను పాలించిన ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తిని ఆకట్టుకొన్నదంటే విశేషమే. ఒకనాడు రాజప్రతినిధిగ ఒక అధికారి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామానికి వచ్చి, రాజు పంపిన ఆహ్వానాన్ని అందించాడు. ఇంగ్లండ్ వచ్చి పట్టాభిషేకం చూసి తాను ఇచ్చే బహుమానాన్ని స్వీకరించమని దాని సారాంశం. ఇది 2008లో జరిగిన విశేషం. డొక్కా సీతమ్మ అతి నమ్రతతో ఆహ్వానాన్ని అంగీకరించలేనని, ఇంగ్లండ్ రాలేనని జవాబు పంపింది. బ్రిటిష్ […]

Continue Reading
Posted On :