image_print

కథాకాహళి- పుష్పాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ మంచి చదువరి. పరిచయమైన వ్యక్తుల మనస్తత్వాలనూ, ప్రవర్తననూ క్షుణ్ణంగా పరిశీలించడం, వాటిని కథలుగా మలచడం వల్ల కథలలో జీవకళ ఉట్టి పడుతూంటుంది. పాతవ్యవస్థ త్వరితంగా మారుతున్న సంధర్భంగా భద్రమహిళలు గుర్తించ నిరాకరించే ’అనైతిక ఉద్వేగాలను […]

Continue Reading
Posted On :