image_print

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- మహిళాభ్యుదయాన్ని ఆకాంక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- పద్మకుమారి కథలు

కథాకాహళి- 25 విప్లవోద్యమ కథాసాహిత్య విస్తృతి – ప‌ద్మ‌కుమారి ’అపురూప’ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ప‌ద్మ‌కుమారి 23వ తేదీ సెప్టెంబర్,1972సంవత్సరం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మంద‌మ‌ర్రి గ్రామంలో జన్మించారు. తండ్రి, సోద‌రులు, బంధువులు అంద‌రూ సింగ‌రేణి కార్మికులే. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే, అజ్ఞాత విప్ల‌వోద్య‌మంలోకి వెళ్ళారు. అరెస్ట‌యి ఆరేళ్లు జెయిల్లో వున్నారు. విడుద‌ల‌య్యాక విర‌సంలో, అమ‌రుల బంధుమిత్రుల సంఘంలో చేరారు. ప్రస్తుతం అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పనిచేస్తున్నారు. ఆక్రమంలో ఎదురైన సంఘటనలనే కథలుగా మలిచారు. మెదట […]

Continue Reading
Posted On :

కథాకాహళి- సింధు మాధురి కథలు

కథాకాహళి- 24 పెళ్ళితో పనిలేని ప్రేమను ఫ్రతిపాదించిన  సింధు మాధురి కథ ’కలాపి’ -24                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి స్త్రీల రచనల్లోని నిషేధాలను ధిక్కరించి స్త్రీరచయితలు తమకు సంబంధించిన  సమస్యల గురించి రాసే వాతావరణాన్ని స్త్రీవాద సాహిత్యం  ఏర్పరిచింది. ఇటువంటి భావ వాతావరణ కల్పనలో ఓల్గా నుంచీ సత్యవతి, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, సి. సుజాత,    గీతాంజలి, కుప్పిలి పద్మల వరకు వున్న స్త్రీరచయితలందరూ తమ శక్తిమేరకు  కృషి చేశారు. వీరి కృషికి కొనసాగింపుగా సింధుమాధురి […]

Continue Reading
Posted On :

కథాకాహళి- సామాన్య కథలు

కథాకాహళి- 23 అసామాన్య వస్తు, శిల్పవైవిధ్యాలు సామాన్య కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి సామాన్య చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. నెల్లూరులో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చేసి స్వర్ణపతకం సాధించారు. అక్కడే ‘అంటరాని వసంతం – విమర్శనాత్మక పరిశీలన’ పేరుతో ఎమ్.ఫిల్ చేశారు. “తెలుగు ముస్లిం రచయితలు-సమాజం, సంస్కృతి” అంశంపై పి.హెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. కథ, కవిత, వ్యాసం మొదలయిన ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఎక్కడ వున్నా, ఏం […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జాజుల గౌరి కథలు

కథాకాహళి- 22 దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. న్యాయవాద పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొంది,  కొన్నిరోజులు న్యాయ వాదిగా ప్రాక్టీస్ కూడా చేసారు. రాజకీయరంగ ప్రవేశంచేసి,ఒక జాతీయ పార్టీలో మహిళా విభాగంలో కొనసాగుతున్నారు. మాదిగ దండోరా ఉద్యమంలో భాగస్వాములైన నాగప్పగారి సుందర్రాజు  […]

Continue Reading
Posted On :

కథాకాహళి- అరుణకుమారి కథలు

కథాకాహళి- 21 ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ విరమణ చేశారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు. ఆమె తండ్రి ఎం. ఆర్. చంద్ర  నుండి వారసత్వంగా వచ్చిన రచనా వ్యాసంగంలో ఇప్పటికి రెండు వందల కథలు రాశారు. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, ధైర్య, స్థైర్యాలను చిత్రించి దళిత స్త్రీవాద సాహిత్య సృజనశీలతను విస్తృతపరిచారు. దళితులలో కూడా మరింత అట్టడుగు జీవిక మాదిగలదైతే, అందులోనూ మాదిగ ఆశ్రితకులాల స్త్రీల వేదన ఎంత సూక్ష్మీకరించబడిన (మార్జినలైజ్డ్) కథాంశమో చెప్పవలసిన పనిలేదనుకుంటాను. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జూపాక సుభద్ర కథలు

కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం -2009.  “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, […]

Continue Reading
Posted On :
anuradha

కథాకాహళి- అనురాధ కథలు

కథాకాహళి- 18 తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన  బి. అనురాధ  కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి 1996 వరకూ హైదరాబాదులో సిండికేటు బ్యాంకులో ఉద్యోగం. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు.1990-1993 ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగానూ, 1994 లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన మహిళా చేతన (మహిళా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- విమల కథలు

కథాకాహళి- 1 7 సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కవి, కథకురాలుగా  తెలుగు పాఠకులకి విమల సుపరిచితురాలు. ‘అడవి ఉప్పొంగిన రాత్రి’, ‘మృగన’ రెండు కవిత్వ సంకలనాలు, “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”  ఒక కథాసంకలనం, “నువ్వేం చేస్తావ్”, “అతడి […]

Continue Reading
Posted On :
P.Satyavathi

కథాకాహళి- పి.సత్యవతి కథలు

స్త్రీవాదంలోని  కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పని చేశారు. ఆంగ్లంలో ఎం.ఎ. చేసి, 1980 నుంచి 1996 వరకూ విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాకులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత విజయవాడలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. గోరా శాస్త్రి, పి. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఎస్. జయ కథలు

జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన వైవిధ్యం కోసం తపించి రాశారు. అటువంటి వాళ్ళలో యస్. జయ కూడా ఒకరు. ఎస్. జయ ’రెక్కలున్నపిల్ల’, ’నిజం’ ’అన్వేషణ’, ’అమ్మ మనసు’ ’అమ్మా నాన్న నన్ను చంపేయండి’, ’ఇంకానా.. ఇకపై చెల్లదు’, ’కన్నీళ్లు’, […]

Continue Reading
Posted On :

కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :
Sasikala

కథాకాహళి- శశికళ కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ”  అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు.  సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- పుష్పాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ మంచి చదువరి. పరిచయమైన వ్యక్తుల మనస్తత్వాలనూ, ప్రవర్తననూ క్షుణ్ణంగా పరిశీలించడం, వాటిని కథలుగా మలచడం వల్ల కథలలో జీవకళ ఉట్టి పడుతూంటుంది. పాతవ్యవస్థ త్వరితంగా మారుతున్న సంధర్భంగా భద్రమహిళలు గుర్తించ నిరాకరించే ’అనైతిక ఉద్వేగాలను […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కె.సుభాషిణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి కె.సుభాషిణి కథలు సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో చోటుచేసుకొన్న సంసృతిని, దానివలన  పర్యావసానాలు, ప్రతిఫలనాల గురించి చర్చించిన కథలు. ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడి విద్యవ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలిగిందో, తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవ చైతన్యం నుంచి రచయిత్రి పట్టుకోగలిగింది. అర్థిక సరళీకృత సంస్కరణల ప్రభావాలను, స్త్రీలపై పడుతున్న అదనపు భారాలను, ఆక్రమంలో […]

Continue Reading
Posted On :

కథాకాహళి-సి. సుజాత కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి సి.సుజాత కథలు మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే […]

Continue Reading
Posted On :

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ రచననైన అమలులో వున్న సాహిత్యాన్ని, దానికి సంబంధించిన భావజాలాన్ని ప్రతిబింబించటంలోనూ, ముందుకు తీసుకుపోవటంలోనూ ఎంతవరకూ విజయవంతమైంది అనే దాన్ని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. మళ్ళీ చూసినప్పడు వాడ్రేపు వీరలక్ష్మీ దేవి  కథల్లో స్త్రీ వాదాన్ని అది […]

Continue Reading
Posted On :

కథాకాహళి-వసుంధరాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. ఇందుకు ఉదాహరణలు ఇవ్వాల్సివస్తే, మొదటి తరహా రచనలకు కొడవటిగంటి కుటుంబరావును చూపించవచ్చు. అలాగే రెండవ కోవలో చలాన్ని చూపించవచ్చు. ఈతరహా రచనలు ఇప్పటికీ తెలుగులో కొనసాగుతున్నాయి. స్త్రీ రచయితలలో ముఖ్యంగా వసుంధరాదేవి కథల్లో  అన్ని […]

Continue Reading
Posted On :

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ  లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం […]

Continue Reading
Posted On :

కథాకాహళి- గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be made between sex and gender. Sex is a term which can be used to indicate the biological differences between man and woman, but gender signifies […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కె.వరలక్ష్మి కథలు

కథాకాహళి ఆధునికానంతర వెలుగులో వరలక్ష్మి కథలు – ప్రొ. కె. శ్రీదేవి కాల ప్రవాహంలో ఆధునికత పర్వతంలా ఘనీభవిస్తూ చారిత్రక రూపం దాల్చడం గ్రహించాం. కాలమంత వడిగా నడుస్తున్న వ్యవస్థలో భావజాలం మారదు. ఒకే కోవలో ఘనీభవించిన భావజాలం కాదని ఆ కాలంలో విప్లవాత్మకంగా, చైతన్యవంతంగా సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసే విధానాన్ని బట్టి భావాలను ఆధునిక భావజాలంగా పేర్కొంటున్నారు. సరికొత్త భావజాలం సమాజంలో వేళ్ళానుకొనే స్థితిలో ఆధునికమనుకున్నది నేడు పాత/కాలంచెల్లిన భావజాలంగా చరిత్ర పుటలకు ఎక్కుతుంటుంది. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఓల్గా కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి  స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక […]

Continue Reading
Posted On :