image_print

తడబడనీకు నీ అడుగులని (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తడబడనీకు నీ అడుగులని … (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అజయ్ కుమార్ పారుపల్లి “అమ్మా నేను వెళుతున్నా, తలుపు వేసుకో” అంటూ స్రవంతి బ్యాగ్ , కీస్ తీసుకుని బయటికి వచ్చి లిఫ్ట్ దగ్గరికి నడిచింది. జానకి తలుపు దగ్గరికివచ్చి కూతురు లిప్ట్ లోకి వెళ్ళేవరకు చూస్తుండి పోయింది. లిప్ట్ లోకి నడిచి తల్లికి చేయి ఊపుతూ టాటా చెప్పింది స్రవంతి. లిప్ట్ కిందికి వెళ్ళగానే తలుపు మూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది […]

Continue Reading
Posted On :

శ్రీకారం (కథ)

శ్రీకారం (కథ) -పారుపల్లి అజయ్ కుమార్ అది జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. ఎనిమిదవ తరగతిగదిలో ‘జంతువులలో ప్రత్యుత్పత్తి’ జీవశాస్త్రం పాఠ్యబోధన జరుగుతున్నది. నల్లబల్ల మీద మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ,స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రమ్స్ వ్రేలాడదీసి ఉన్నాయి. ” ఆవులు దూడలకు జన్మనివ్వటం , మేకలు మేకపిల్లలకు జన్మనివ్వటం మీలో కొద్ది మందయినా చూసే వుంటారు కదా. తల్లి బిడ్డకు  జన్మనిస్తుంది. అలా జన్మనివ్వడంలో మగజీవి పాత్ర కూడా ఉంటుంది. ఒక పువ్వు నుండి  […]

Continue Reading
Posted On :

కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు

కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు -పారుపల్లి అజయ్ కుమార్ మధ్యతరగతి జీవనానికి ప్రతీక ‘పెంకుటిల్లు’ ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని ఒక నానుడి వినే వుంటారు. అంటే మానవీయ సంబంధాలు, వాతావరణం, ఆహార పదార్థాల విషయాల్లో గతమే బాగుండేదని గొప్పగా చెప్పడానికి పెద్దలు ఈ మాటను ఉపయోగించేవారు. కథలకు కరువొచ్చిందో, వర్తమాన అంశాల పై పట్టుచిక్కడం లేదో తెలియదు కానీ, వర్తమానాన్ని కాదని గతం లోతుల్లోకి వెళ్ళి కథలను వెలికి తీస్తున్నారు నేటి మన సినిమా […]

Continue Reading
Posted On :

కొండపొలం

కొండపొలం -పారుపల్లి అజయ్ కుమార్ వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిన కొండపొలం నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్ళీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. వంద గొర్రెలున్న పెద్ద మంద గురప్పది. […]

Continue Reading
Posted On :

విభజన రేఖలు గీసిన బతుకు రాతలు

విభజన రేఖలు గీసిన బతుకు రాతలు -పారుపల్లి అజయ్ కుమార్ తెలుగు పా‌ఠకులకు సుపరిచితుడైన కథా నవలా రచయిత సలీం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన ప్రసిద్ధ నవలా రచయిత. సామాజిక దృక్పథం గల రచయిత. అట్టడుగు వర్గాల జీవితాల్ని, అణచివేతకు గురవుతున్న జీవితాల్ని పరిశోధించి ఆయన రాసిన కథలు, నవలలు ఎన్నో. మానవత్వాన్ని మించిన మతం లేదనీ, అదే తన అభిమతంగా, కథలు, నవలలు, కవితలు రాశారు సయ్యద్ సలీం..         […]

Continue Reading
Posted On :

ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)

ఆ చిరునవ్వు ఆగిపోయింది -పారుపల్లి అజయ్ కుమార్ మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ? మనసులో మాలిన్యాన్ని నింపుకొని ……. ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ? సంస్కారం అన్నది లేకపోయాక …… కత్తితో పొడిస్తేనో, తుపాకీతో కాలిస్తేనో హత్యా ? మాటలను తూటాలుగా పేల్చి మనసును శకలాలుగా చేయటం హత్య కాదా? ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో హేళనగా, అసహ్యకరమైన రాతల గునపాలు […]

Continue Reading
Posted On :