image_print

నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి – 4 (భాగం – 2)                       -కాత్యాయనీ విద్మహే సామాజిక సమస్యలను సంబోధిస్తూ నవల వ్రాయటానికి ప్రారంభించి, ఏ సమస్య అక్కడికక్కడే పరిష్కరించటానికి అలవి కానంతగా అల్లుకుపోయాయని గుర్తించి సమూలమైన మార్పును గురించి జైళ్ల వ్యవస్థ దగ్గర, స్త్రీల అక్రమరవాణా సమస్య దగ్గర ఆలోచించగలిగిన   శంకర్ ప్రభుత్వ వ్యవస్థల మీద అంతో […]

Continue Reading

నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి – 4 (భాగం – 1)                       -కాత్యాయనీ విద్మహే 1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో  ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి […]

Continue Reading

నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి – 3                       -కాత్యాయనీ విద్మహే 1970వ దశకపు రామలక్ష్మి నవలలలో  జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన ‘మూడోమనిషి’ నవల మొదటిది. ఈ నవలను రామలక్ష్మి బావగారైన ఎం ఎస్ ఎన్ మూర్తికి అంకితం చేసింది. తరువాతి నవల ‘ఆశకు సంకెళ్లు’ […]

Continue Reading

నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2                       -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]

Continue Reading

నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి 1

  నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి – 1                       -కాత్యాయనీ విద్మహే          ఈ శీర్షిక కింద ఈ నెల నుండి  కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య […]

Continue Reading

నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-40                       -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ రావటం దగ్గర ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో హిమాచల్ భవన్ లో విడిది. రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ, సాంగ్ అండ్ డ్రామా విభాగం నుండి కుముద్ ఆమెతో పాటు సుశీల వస్తారు గవర్నరుగారిని కలవటానికి. సుశీల […]

Continue Reading

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి మూర్తి కర్ణాటక గవర్నర్ గా బదిలీ అయి ఉద్యోగుల నుండి వీడ్కోలు తీసుకొనటంతో ముగుస్తుంది. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నకాలం రెండేళ్లు. మలుపులు నవలలో కథ 1996-97 లో ముగుస్తుంది. దానికి […]

Continue Reading

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ అదే సమాచార ప్రసారశాఖ  మంత్రి అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా బదిలీ అయ్యాక అప్పటి ఆమె అనుభవాలు వస్తువుగా వచ్చిన నవల మలుపులు. ఈ నవలలో ఫ్లాష్  బ్యాక్ కథన శిల్పం ఉంది. హిమాచల్ […]

Continue Reading

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో  ప్రభుత్వ పనులలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసు కొనటానికి రాజీ కావాలి. నాలుగేళ్ళ క్రితం చూసి, మూడేళ్ళ క్రితం ఆమె పాట విని, ఆమెనే గుర్తు చేసుకొంటూ గడిపి మూడవసారి […]

Continue Reading

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు సమాజ భావజాల రంగంలోకి, భాషా ప్రపంచంలోకి స్త్రీవాదం అన్న మాట ఇంకా వేరూనుకోక ముందే రమాదేవి స్త్రీపురుష సంబంధాలను గురించి తాత్విక గాఢతతో ఈ నవలలో చర్చించటం నిజంగా అబ్బురమనిపిస్తుంది. రాజీ జీవితంలో నలుగురు […]

Continue Reading

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది 1975 జూన్ 25. ఎమర్జన్సీ కాలంలోనే ఆమె లండన్ నుండి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో దిగేసరికి విపరీతమయిన ఒళ్ళు నొప్పులు, జ్వరం. అక్కడ ఎదురుపడ్డ కరుణాకర్ ఆమె పరిస్థితి గమనించి టాక్సీ లో ఇంటి […]

Continue Reading

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో  మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా […]

Continue Reading

నారి సారించిన నవల-33 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading

నవలాస్రవంతి-23 (ఆడియో) కొమురం భీము-4 (అల్లం రాజయ్య నవల)

కాత్యాయనీ విద్మహేడా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Continue Reading

నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత వ్యధా భరిత చిత్రం ఈ నవల.  ఏలూరులో ఉన్న రోజులలో చుట్టుపక్కల ఇళ్లలో చూసిన   వితంతు స్త్రీల దుస్థితి,  వాళ్ళ  అనుభావాలను వింటూ  పొందిన బాధ ఆమెను ఈ నవలా రచనకు ప్రేరేపించాయి.  […]

Continue Reading