నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-40                       -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది Continue Reading

Posted On :

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా Continue Reading

Posted On :

నారి సారించిన నవల-33 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading

Posted On :

నవలాస్రవంతి-23 (ఆడియో) కొమురం భీము-4 (అల్లం రాజయ్య నవల)

డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు Continue Reading

Posted On :

నవలాస్రవంతి-22 (ఆడియో) కొమురం భీము-3 (అల్లం రాజయ్య నవల)

డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత Continue Reading

Posted On :

నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1                       -కాత్యాయనీ విద్మహే  వి.ఎస్. రమాదేవి నవలా  రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ-6                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలల వస్తు  నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె Continue Reading

Posted On :

నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ-5                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , Continue Reading

Posted On :

నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ-4                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ    నవలలో ‘స్వీట్ హోమ్’  కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం Continue Reading

Posted On :

నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ-3                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ 1965 లో  వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు   Continue Reading

Posted On :

నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ-2                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి  ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1                       -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-23 తెన్నేటి హేమలత

  నారి సారించిన నవల-23                       -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! Continue Reading

Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో Continue Reading

Posted On :

నారి సారించిన నవల-21

  నారిసారించిన నవల-21                       -కాత్యాయనీ విద్మహే  రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-20

  నారిసారించిన నవల-20                       -కాత్యాయనీ విద్మహే  లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-19

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె Continue Reading

Posted On :

నారి సారించిన నవల-16

  నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 Continue Reading

Posted On :

నారి సారించిన నవల-13

  నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    7     స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని Continue Reading

Posted On :

నారి సారించిన నవల-11

  నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే     వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన Continue Reading

Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద Continue Reading

Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో Continue Reading

Posted On :

నారి సారించిన నవల-7

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే     7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల Continue Reading

Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త Continue Reading

Posted On :

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత Continue Reading

Posted On :

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన Continue Reading

Posted On :

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు Continue Reading

Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- Continue Reading

Posted On :