నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి
నారి సారించిన నవల-40 -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ Continue Reading
నారి సారించిన నవల-40 -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ Continue Reading
నారి సారించిన నవల-39 -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి Continue Reading
నారి సారించిన నవల-38 -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ Continue Reading
నారి సారించిన నవల-37 -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. Continue Reading
నారి సారించిన నవల-36 -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు Continue Reading
నారి సారించిన నవల-35 -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది Continue Reading
నారి సారించిన నవల-34 -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’. నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా Continue Reading
నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3 -కాత్యాయనీ విద్మహే మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు Continue Reading
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు Continue Reading
నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3 -కాత్యాయనీ విద్మహే మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ Continue Reading
నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2 -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత Continue Reading
నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1 -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి నవలా రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు Continue Reading
నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ-6 -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలల వస్తు నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె Continue Reading
నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ-5 -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , Continue Reading
నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ-4 -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో ‘స్వీట్ హోమ్’ కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం Continue Reading
నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ-3 -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ 1965 లో వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు Continue Reading
నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ-2 -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. Continue Reading
నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1 -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు Continue Reading
నారి సారించిన నవల-23 -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! Continue Reading
నారిసారించిన నవల-22 -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో Continue Reading
నారిసారించిన నవల-21 -కాత్యాయనీ విద్మహే రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ? నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి Continue Reading
నారిసారించిన నవల-20 -కాత్యాయనీ విద్మహే లత రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ Continue Reading
నారిసారించిన నవల-18 -కాత్యాయనీ విద్మహే 1950 వ దశకంలో ప్రారంభమైన లత నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది. 1960 ఫిబ్రవరి Continue Reading
నారిసారించిన నవల-18 -కాత్యాయనీ విద్మహే 1950 వ దశకంలో ప్రారంభమైన లత నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది. 1960 ఫిబ్రవరి Continue Reading
నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది. విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె Continue Reading
నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే 5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు Continue Reading
నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే 3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి Continue Reading
నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే డా. పి. శ్రీదేవి వ్రాసిన నవల ఒకే ఒక్కటి ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 Continue Reading
నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే 7 స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి Continue Reading
నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే 5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను రాష్ట్ర కమిటీ దానిని ఇక నడపలేమని Continue Reading
నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి. జాతీయోద్యమ ప్రభావంతో కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని వస్తువుగా చేసిన నవల వ్రాసిన Continue Reading
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై 2006) వాటిలో 17 నవలలు 1955 నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద Continue Reading
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి Continue Reading
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో Continue Reading
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల Continue Reading
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే. సత్యనాథన్ భర్త Continue Reading
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత Continue Reading
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన Continue Reading
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి Continue Reading
నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర సాహిత్య వీధులు Continue Reading
నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే నవల 1870లలో తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- Continue Reading