image_print

కొత్త అడుగులు-24 ‘కళ్యాణీ కుంజ’

కొత్త అడుగులు – 24 ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ – శిలాలోలిత చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై తానే ఒక ప్రవాహమై పయనించింది. చాలా నెమ్మదిగా, సున్నితంగా పైకి కన్పిస్తున్నప్పటికీ వజ్ర సంకల్పం ఆమెది. ఆమెను చూడగానే ఎంతో ముచ్చటగా అన్పించింది. ప్రస్తుతం మహబూబ్ బాద్ లో ఉద్యోగం చేస్తోంది. కవయిత్రి షాజహాన్ […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-23 ‘కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ’

కొత్త అడుగులు – 23 కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ – శిలాలోలిత విస్తృతంగా రాసే కవయిత్రి. కొంతకాలంపాటు జర్నలిస్ట్ గా టీచర్ గా పనిచేసి ప్రస్తుతం సియటిక్ ప్రాబ్లమ్ వల్ల ఖాళీగా వుంటున్నారు. ఖాళీ అనకూడదు. ఎక్కువగా రాస్తున్నారు. చిన్నప్పటి నుంచి, బహుశా 9, 10 తరగతుల నుంచి వాళ్ళ అమ్మతో పాటు షాడో నుంచి, యండమూరి, తదితరుల రచనలన్నీ చదివేసింది. చుట్టూవున్న వాతావరణం, మతాలను అమర్యాదకు గురిచేయడం, కుల, జాతి, వర్షాల మధ్య నుండే […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-22 ‘ స్నేహలత ‘

కొత్త అడుగులు – 22 స్నేహలత ఒక ప్రవాహగానం – శిలాలోలిత స్నేహలత ఎం.ఏ. ఆంత్రోపాలజీ, చేసింది. సమాజంపట్ల గొప్ప ఆర్తి ఉన్న వ్యక్తి. ఎవరు బాధపడుతున్నా చలించిపోయే హృదయం. దేనికీ భయపడని ధైర్యం. కులమత భేదాలు పాటించని స్వభావం. స్పష్టమైన రాజకీయ చైతన్యం. మార్క్సిస్ట్, లెనినిస్ట్, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మనఃస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి. కృష్ణా జిల్లా గన్నవరం తాలుకా తేలప్రోలులో వైదేహి, లక్ష్మారెడ్డిల ఏకైక పుత్రిక. 1950 జనవరి 29న పుట్టింది. తమ్ముడు రమేష్. స్నేహలత […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’

కొత్త అడుగులు – 21  పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా ఒలకబోసే జ్ఞాన ప్రవాహం. నిజానికి, కవిత్వం చాలా ఊరటను కలిగిస్తుంది. ఆశను రేకెత్తిస్తుంది. వెలుగు రేఖల్ని చుట్టూ పరుస్తుంది. మనిషితనాన్ని నుని కాకుండా కాపాడుతుంది. కళ్నున్నది చూపు నివ్వడానికే అనుకుంటే, కవిత్వపు కళ్ళు బతుకు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-20 ‘రూపా రుక్మిణి’

కొత్త అడుగులు – 20 రూపా రుక్మిణి – శిలాలోలిత రహాస్యాల్లేని నీడల కవిత్వం కవిత్వం రాయటం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకొని కొత్తగా నిర్మించుకోవటం లాంటిది. అందుకే ఒకసారి కవిత్వానికి అలవాటైన వాళ్ళంతా మొదట సొంత ఆనందాన్నో, బాధనో చెబుతూ కవిత్వాన్ని రాయడం మొదలు పెడతారు. ఎప్పుడు, ఎలా మారామో అర్థం కాకుండానే పక్కవాళ్ళ బాధల్లో, సంతోషాలకి కూడా స్పందించడం మొదలు పెడతారు. నెమ్మది నెమ్మదిగా స్వరం పెరుగుతుంది. స్పష్టత పెరుగుతుంది. కవులు తమ […]

Continue Reading
Posted On :