ఒక్కొక్క పువ్వేసి-14

ఒక్కొక్క పువ్వేసి-14 స్వాతంత్ర ఉత్సవాల్ని సంబురించగలమా! -జూపాక సుభద్ర దేశానికి స్వాతంత్ర మొచ్చి నేటికి 75సం|| అయినయని దేశమంతటా వజ్రోత్సవ అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నయి. వేరే విషయాలు సమస్యలు లేనట్లు  ప్రజలంతా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినట్లు  ఉత్సవాలు చేస్తున్నది భారత ప్రభుత్వము. దేశ సంపద శ్రామికకులాల రక్తం, చెమట నుంచి పెంపొందించబడింది. యివి వారి అభివృద్ధి కోసం జరగాలి. వారి అభివృద్ధి యింకా మిగిలే వుందనే ఎరుక దేశానికి తెలియజేస్తూ జరగాలి. యీ భారత […]

Continue Reading
Posted On :