image_print

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1 -డా. అమృతలత చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు.           ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది.            మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , […]

Continue Reading
Posted On :