ఉమ్మడి రాష్ట్రం లో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాక, 2007 నుండి ప్రధానాచార్యుడిగా, హిందీ అకాడెమీ సంచాలకునిగా పనిచేసి పదవీ విరమణ చేశాను. ఆంధ్ర మహిళా సభ విద్యాలయాల గౌరవ కార్యదర్శిగా పనిచేస్తూ నా కిష్టమైన సాహిత్య రంగంలో అభిరుచిని తిరిగి పొందుతూ, మంచి సాహిత్యాన్ని, ఇష్టమైన సభలను హాజరవుతూ, మంచి ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించటం ప్రస్తుతం చేస్తున్న వ్యాపకం. హృదయాన్ని కదిలించే సంఘటనలపై స్పందించి కవితలను వ్రాయటం ఇష్టమైన పని. ' లయ - గతి' కవితా పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది. శ్రీ శ్రీ కవిత్వం నన్ను ఇప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. రావి శాస్త్రి, తిలక్, చలం, శివసాగర్ లు అభిమాన రచయితలు.
అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, Continue Reading
వెలుగుల రోజు -డా.కె.దివాకరాచారి నేను నాలాగా ఎదిగేప్పుడు నన్ను నడిపించి అక్కున చేర్చుకున్న అమ్మ ‘తులసి’ కౌగిలి నను ఒంటరిని చేసి వెళ్లినప్పుడు నన్ను అమ్మలా ఆదుకొని నా దారే తన జీవనమని నాతోనే తన జీవితమని అందరినీ, అన్నిటినీ వదిలి, Continue Reading