image_print

విభజన రేఖలు గీసిన బతుకు రాతలు

విభజన రేఖలు గీసిన బతుకు రాతలు -పారుపల్లి అజయ్ కుమార్ తెలుగు పా‌ఠకులకు సుపరిచితుడైన కథా నవలా రచయిత సలీం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన ప్రసిద్ధ నవలా రచయిత. సామాజిక దృక్పథం గల రచయిత. అట్టడుగు వర్గాల జీవితాల్ని, అణచివేతకు గురవుతున్న జీవితాల్ని పరిశోధించి ఆయన రాసిన కథలు, నవలలు ఎన్నో. మానవత్వాన్ని మించిన మతం లేదనీ, అదే తన అభిమతంగా, కథలు, నవలలు, కవితలు రాశారు సయ్యద్ సలీం..         […]

Continue Reading