image_print

శాంతిశ్రీ పండిట్

శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల  ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు.  అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే […]

Continue Reading
Posted On :