image_print

‘భిన్నసందర్భాలు’ – పునరుత్పత్తి రాజకీయాలు

 ‘భిన్నసందర్భాలు’ – పునరుత్పత్తి రాజకీయాలు – ప్రొ కె. శ్రీదేవి             మహిళా సంఘాలు, స్త్రీవాదులు పునరుత్పత్తి, రాజకీయ రంగాలలో  లేవనెత్తిన అనే క ప్రశ్నలను ఓల్గా “భిన్నసందర్భాలు” కథాసంపుటిలో చర్చించారు. శ్రమ విభజన, లైంగికతను నిర్వచించడంలో ఉండే రాజకీయ అంశాలను నిర్దిష్టమైన జీవన సందర్భాల లోంచి ఓల్గా విశ్లేషించారు. పునరుత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నది స్త్రీలే అయిన ప్పటికీ, అందులో స్త్రీలకు ఎటు వంటి స్వేచ్ఛలేదు. ఈ స్వేచ్ఛారాహిత్య స్థితిని […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) రచయిత్రి పరిచయం: పుట్టపర్తి నాగపద్మిని  పరిచయం  అవసరం లేని పేరు. సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప […]

Continue Reading
Posted On :

సీనియర్ రచయిత్రి డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  ***** డా|| కె.గీత “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలోనివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి పేరు తెలుగుపాఠకలోకానికి సుపరిచితమే. కథ రాసినా, వ్యాసం రాసినా కవితాత్మకమైన రచనాశైలి వీరి సొంతం. ఈ నెల వీరితో ఇంటర్వ్యూని అందజేస్తున్న నేపథ్యంలో సూక్ష్మంగా వీరి పరిచయం ఇక్కడ ఇస్తున్నాం. పరిచయం: పుట్టింది విశాఖపట్నం జిల్లా కృష్ణ దేవిపేట పెరిగింది తూర్పుగోదావరి జిల్లా శరభవరం గ్రామం జూలై 19 వ తేదీ 1954 పుట్టిన తేదీ తల్లితండ్రులు: వాడ్రేవు […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రా దేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి, చిత్రకారిణి. వీరు డిసెంబర్19, 1949లో విజయనగరంలో జన్మించారు. ఎమ్.ఎ.( తెలుగు), ఎమ్.ఎస్సీ(గణితం)బి.ఇడీ చేశారు. ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి,  పదవీవిరమణ చేశారు. ప్రముఖ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు గారి సహచరి. తొలిరచన 1975లో వెలువడింది. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే వీరు  పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసారు. […]

Continue Reading
Posted On :
P.Satyavathi

ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కథాప్రక్రియలో ఎంతో కృషి చేశారు. స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం సత్యవతిగారికే చెల్లింది. 1995లో “ఇల్లలకగానే…“, 1998లో “సత్యవతి కథలు“, […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  డాక్టర్ సి. మృణాళిని తెలుగు పాఠకులకి, ప్రేక్షకులకి పరిచయం అవసరంలేని పేరు. సాహిత్యం, సంగీతం, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన మొ.న అనేక రంగాల్లో అందెవేసిన చెయ్యి మృణాళిని గారు. ప్రముఖ కవి పండితులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి మనుమరాలు. ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారులు శ్రీ కె.బాలగోపాల్ గారి సహోదరి. మృణాళిని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. వీరి […]

Continue Reading
Posted On :

డా. పరిమళా సోమేశ్వర గారి ఇంటర్వ్యూ

డా. పరిమళా సోమేశ్వర గారి ఇంటర్వ్యూ -మణి కోపల్లె మానవీయతా  దృక్పధం పుస్తకాలే ప్రధాన వినోదం, విజ్ఞానం, వికాసం పంచే పందొమ్మిదివందల అరవై నుంచి డెభై దశకాల్లో పత్రికల్లో విశేషంగా ఆకర్షించే కథలు రాసే రచయిత్రులలో ప్రముఖురాలు డా. పరిమళా సోమేశ్వర్ గారు. ఆ రోజుల్లో పుస్తకాలు చదివే ప్రతి వారు ఆభిమానించే రచయిత్రి శ్రీమతి పరిమళా సోమేశ్వర్ గారి కథలు, నవలలు ప్రముఖ పత్రికలలోనూ, మాస పత్రికలలోనూ సీరియల్స్ గా వచ్చేవి. యువ మాస పత్రికలో […]

Continue Reading
Posted On :

ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/1wmq-cpZ-lg ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  తెలుగు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గాగారు తెలుగు సాహితీలోకానికి పరిచయం అక్కరలేని పేరు. వీరు గుంటూరు జిల్లా యడ్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ గార్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసి, తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు […]

Continue Reading
Posted On :