image_print

జీవన ప్రభాతం-కరుణకుమార కథలు (సమీక్ష)

“కరుణకుమార కథలు”    -అనురాధ నాదెళ్ల ఈ నెల మనం మాట్లాడుకోబోతున్నది సమాజంలో తరతరాలుగా దోపిడీకి గురవుతున్న నిరుపేదల, నిస్సహాయుల గురించిన కథల పుస్తకం గురించి. ఎవరికీ అక్కరలేని, ఎవరికీ పట్టని వీరి జీవితాల్లోకి తొంగిచూసి వారిపట్ల సహానుభూతితో, అవగాహనతో రాయబడినవీ కథలు. ‘’కరుణకుమార’’ పేరుతో కీ.శే. కందుకూరి అనంతంగారు దాదాపు డెభ్భై, ఎనభై సంవత్సరాల క్రితం రాసిన కథల సంపుటి ఈ ‘’కరుణకుమార కథలు’’. ఇందులో కథా వస్తువు ఇప్పటికీ సమాజంలో ఉన్నదే. గ్రామాల్లోని క్రింది […]

Continue Reading
Posted On :

“నిత్యకల్లోలం” ముదిగంటి సుజాతారెడ్డి పుస్తక సమీక్ష

“నిత్యకల్లోలం” ముదిగంటి సుజాతారెడ్డి పుస్తక సమీక్ష    -అనురాధ నాదెళ్ల సుజాతారెడ్డిగారి ఆత్మకథ ‘’ముసురు’’ మన నెచ్చెలి పాఠకులకు ఇంతకుముందు పరిచయం చేసాను. వారి నుంచి వచ్చిన ఐదవ కథల సంపుటి ఈ పుస్తకం. ఇది 2018 సంవత్సరంలో వచ్చింది. పుస్తక మకుటమే ఇప్పటి మన జీవితాల్లో కనిపిస్తున్న అశాంతిని, అల్లకల్లోలాన్ని స్ఫురింపజేస్తోంది. మనిషి జీవితమైనా, ఒక సమాజ గమనమైనా అభివృధ్ధి దిశగా సాగాలని, సాగుతుందని ఆశిస్తాము. మెరుగైన భవిష్యత్తు కోసమే పరుగులు తీస్తాం. కానీ ఇప్పటి […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – “వెంట వచ్చునది” పుస్తక సమీక్ష

“వెంట వచ్చునది”     -అనురాధ నాదెళ్ల మనిషి పుట్టిన క్షణం నుంచి తన ప్రమేయం లేకుండానే సమాజంలో ఒక భాగం అయిపోతాడు. పెరుగుతున్న క్రమంలోనూ, ఆ తరువాత కూడా ఆ సమాజం మంచి చెడులే అతని మంచి చెడులవుతూ  వాటి ఫలితాలు అతని జీవితం మీద ప్రతిఫలిస్తూ, అతనికో వ్యక్తిత్వాన్నిస్తాయి. చుట్టూ ఉన్నది సంఘర్షణాత్మక వాతావరణం కావచ్చు, ప్రేమపూర్వకమైన వాతావరణం కావచ్చు, అది మనిషి ఆలోచనల్లోనూ, చేతల్లోనూ కనిపిస్తూ సమాజ రూపురేఖల్ని నిర్ణయిస్తూ ఉంటుంది. సమాజం మనుషుల […]

Continue Reading
Posted On :

జీవన ప్రభాతం – చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష

చినుకు తాకిన నేల కవిత్వ సమీక్ష    -వురిమళ్ల సునంద ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీ శ్రీ ‌.కవిత్వం అంటే తన మూలాల్లోకి వెళ్లి రాయడమే అంటారు మరో కవి.మాట తొలి క్షతం అంటారు వడ్డెర చండీదాస్.’అక్షరం ఉదయించాలి/ఒంటిమీది చెమట బిందువులా/అక్షరం ఉదయించాలి/ప్రాణ వాయువు ల్లో స్నానం చేసి/కురులార్చుకుంటున్న ప్రభాత కిరణంలా’ అన్నారు డా సి నారాయణరెడ్డి గారు.అమెరికా కవి ప్రొఫెసర్ కెన్నెత్ కోచ్ ఏమంటారంటే రెండు రెళ్ళు నాలుగు అని చెబితే […]

Continue Reading
Posted On :

“బషీర్ కథలు” పుస్తక సమీక్ష

 “బషీర్ కథలు”    -పి.జ్యోతి వైక్కం మొహమ్మద్ బషీర్ మళయాళ రచయిత. తన రచనా కాలంలో కేవలం 30 పుస్తకాలే రాసి గొప్ప పేరు తెచ్చుకున్నారాయన. వారి మళయాళ కథల అనువాదం ఈ “బషీర్ కథలు”. హైద్రరాబ్ బుక్ ట్రస్ట్ వారు ఆగస్టు 2009 లో ప్రధమంగా ముద్రించిన ఈ కథలు బషీర్ ను తలుగు పాఠకులకు పరిచయం చేసే చక్కని ప్రయత్నం. కేరళ లో దిగువ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన బషీర్ కథలు మానవ […]

Continue Reading
Posted On :