నారీ“మణులు”

భండారు అచ్చమాంబ

-కిరణ్ ప్రభ 

భండారు అచ్చమాంబ (1874-1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాల క్రితం ”అబలా సచ్చరిత్ర రత్నమాల” గ్రంథాన్ని రచించారు. ఆమె తన రచనల్ని స్త్రీల అభ్యున్నతిని ప్రోత్సహించటానికే ఉపయోగించారు. 


అత్యంత స్ఫూర్తిదాయకమైన భండారు అచ్చమాంబ గారి జీవితగాథని కిరణ్ ప్రభ గారి మాటల్లో ఇక్కడ వినండి:

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.