image_print

నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-45 కె. రామలక్ష్మి – 4 (భాగం – 2)                       -కాత్యాయనీ విద్మహే సామాజిక సమస్యలను సంబోధిస్తూ నవల వ్రాయటానికి ప్రారంభించి, ఏ సమస్య అక్కడికక్కడే పరిష్కరించటానికి అలవి కానంతగా అల్లుకుపోయాయని గుర్తించి సమూలమైన మార్పును గురించి జైళ్ల వ్యవస్థ దగ్గర, స్త్రీల అక్రమరవాణా సమస్య దగ్గర ఆలోచించగలిగిన   శంకర్ ప్రభుత్వ వ్యవస్థల మీద అంతో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి – 4 (భాగం – 1)                       -కాత్యాయనీ విద్మహే 1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో  ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-43 కె. రామలక్ష్మి – 3                       -కాత్యాయనీ విద్మహే 1970వ దశకపు రామలక్ష్మి నవలలలో  జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో నవభారత్ బుక్ హౌస్ వారి ప్రచురణగా వచ్చిన ‘మూడోమనిషి’ నవల మొదటిది. ఈ నవలను రామలక్ష్మి బావగారైన ఎం ఎస్ ఎన్ మూర్తికి అంకితం చేసింది. తరువాతి నవల ‘ఆశకు సంకెళ్లు’ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి

  నారి సారించిన నవల-42 కె. రామలక్ష్మి – 2                       -కాత్యాయనీ విద్మహే గత సంచికలో రామలక్ష్మిగారి  లభ్య నవలలో 1967 లో వచ్చిన  ‘ఆడది’ మొదటి నవల అని చెప్పుకొన్నాం. కానీ అప్పటికి లభించని ‘మెరుపు తీగ’ నవల ఇప్పుడు లభించింది. అది  1960 నవంబర్ లో యం. శేషాచలం అండ్ కంపెనీ ప్రచురించినది. అందువల్ల ఇప్పటికి అది మొదటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి 1

  నారి సారించిన నవల-41 కె. రామలక్ష్మి – 1                       -కాత్యాయనీ విద్మహే          ఈ శీర్షిక కింద ఈ నెల నుండి  కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-40 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-40                       -కాత్యాయనీ విద్మహే అనంతం నవల బెంగుళూరుకు గవర్నర్ గా వెళ్తున్న మూర్తిగారి వెంట రాజీ సిమ్లా నుండి బయలుదేరి ఢిల్లీ రావటం దగ్గర ప్రారంభం అవుతుంది. ఢిల్లీలో హిమాచల్ భవన్ లో విడిది. రాజ్యసభ సభ్యురాలు ధనశ్రీ, సాంగ్ అండ్ డ్రామా విభాగం నుండి కుముద్ ఆమెతో పాటు సుశీల వస్తారు గవర్నరుగారిని కలవటానికి. సుశీల […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి మూర్తి కర్ణాటక గవర్నర్ గా బదిలీ అయి ఉద్యోగుల నుండి వీడ్కోలు తీసుకొనటంతో ముగుస్తుంది. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నకాలం రెండేళ్లు. మలుపులు నవలలో కథ 1996-97 లో ముగుస్తుంది. దానికి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-38 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-38                       -కాత్యాయనీ విద్మహే కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణి ఉద్యోగంలో ఉన్న రాజీ అదే సమాచార ప్రసారశాఖ  మంత్రి అయిన మూర్తికి ఆంతరంగిక కార్యదర్శిగా బదిలీ అయ్యాక అప్పటి ఆమె అనుభవాలు వస్తువుగా వచ్చిన నవల మలుపులు. ఈ నవలలో ఫ్లాష్  బ్యాక్ కథన శిల్పం ఉంది. హిమాచల్ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో  ప్రభుత్వ పనులలో తిరుగుతుండే అతనికి ఆవేదనలు వెళ్లబోసు కొనటానికి రాజీ కావాలి. నాలుగేళ్ళ క్రితం చూసి, మూడేళ్ళ క్రితం ఆమె పాట విని, ఆమెనే గుర్తు చేసుకొంటూ గడిపి మూడవసారి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు సమాజ భావజాల రంగంలోకి, భాషా ప్రపంచంలోకి స్త్రీవాదం అన్న మాట ఇంకా వేరూనుకోక ముందే రమాదేవి స్త్రీపురుష సంబంధాలను గురించి తాత్విక గాఢతతో ఈ నవలలో చర్చించటం నిజంగా అబ్బురమనిపిస్తుంది. రాజీ జీవితంలో నలుగురు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-35 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-35                       -కాత్యాయనీ విద్మహే రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది 1975 జూన్ 25. ఎమర్జన్సీ కాలంలోనే ఆమె లండన్ నుండి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో దిగేసరికి విపరీతమయిన ఒళ్ళు నొప్పులు, జ్వరం. అక్కడ ఎదురుపడ్డ కరుణాకర్ ఆమె పరిస్థితి గమనించి టాక్సీ లో ఇంటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-34                       -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో  మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-33 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-32 వి.ఎస్. రమాదేవి-3                       -కాత్యాయనీ విద్మహే           మూడవ నవల ‘అందరూ మనుషులే!’ విస్తృతమైన కాన్వాస్ మీద  వైవిధ్య భరితమైన మనస్తత్వాలు గల మనుషుల మధ్య సంబంధాలలోని వైచిత్రిని చిత్రించిన నవల ఇది. స్వార్ధాలు, అహంకారాలు, అధికారాలు, అసూయలు, ఈర్ష్యలు, ఆప్యాయతలు, ఆనందాలు, ప్రేమలు, బాధ్యతలు, సర్దుబాట్లు, నిరాశలు, నిస్పృహలు, ఒంటరి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత వ్యధా భరిత చిత్రం ఈ నవల.  ఏలూరులో ఉన్న రోజులలో చుట్టుపక్కల ఇళ్లలో చూసిన   వితంతు స్త్రీల దుస్థితి,  వాళ్ళ  అనుభావాలను వింటూ  పొందిన బాధ ఆమెను ఈ నవలా రచనకు ప్రేరేపించాయి.  […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1                       -కాత్యాయనీ విద్మహే  వి.ఎస్. రమాదేవి నవలా  రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకు ముప్ఫయేళ్ల ముందు నుండే నేను నవలలు అందు లోనూ స్త్రీల నవలలు బాగా చదువుతుండేదాన్ని. పత్రికలలో సీరియల్స్ గా రాకపోవటం వల్లనో ఏమో ఆమె నవలలు నా దృష్టికి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-29 రంగనాయకమ్మ-6                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలల వస్తు  నిర్వహణలో 70వ దశకం తెచ్చిన మార్పు కీలకమైనది. 1970 వరకు ఆమె వ్రాసిన నవలలు  20వ ఏట జరిగిన పెళ్లి కారణంగా జీవితంలో కలిగిన దుఃఖం నుండి వచ్చినవి. ( ఇంటర్వ్యూ ,  గమనం వార్షిక సంచిక 2001, ఏప్రిల్ , చూడు: మానవ సమాజం – […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-28 రంగనాయకమ్మ-5                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నవలలో 60 వ దశకపు మరోరెండు నవలలు ఇదే నా న్యాయం (1966) , అంధకారంలో (1969). ఇదే నా న్యాయం నవల యువ మాసపత్రిక లో సీరియల్ గా ప్రచురించబడి 1968 లో పుస్తకంగా ముద్రించబడింది.  భార్యను ఎన్ని రకాలుగా నైనా హింసించడానికి మగవాడికి సర్వహక్కులు ఇచ్చిన కుటుంబం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-27 రంగనాయకమ్మ-4                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ    నవలలో ‘స్వీట్ హోమ్’  కౌమారంలోకి ప్రవేశిస్తున్న ఆడపిల్లల ఆలోచనలు ఆరోగ్యకరంగా ఎదగటానికి దోహదం చేసే నవల. సరదాగా చదువుకొనటానికి వీలుగా వుండి కుటుంబంలో భార్యాభర్తల మధ్య వుండవలసిన ఆహ్లాదకరమైన ప్రజాస్వామిక సంబంధాలకు ఒక కొత్త నమూనాను సూచిస్తూ సాగే నవల స్వీట్ హోమ్. స్వీట్ హోమ్ నవల మొదట్లో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-26 రంగనాయకమ్మ-3                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ 1965 లో  వ్రాసిన ‘రచయిత్రి’ , 1967 లో వ్రాసిన ‘కళఎందుకు’? నవలలు   రెండూ పితృస్వామిక కుటుంబ సంబంధాలు  సాహిత్య కళారంగాలలో స్త్రీల అభిరుచులకు, అభినివేశాలకు అవరోధం అవుతుండగా వాళ్ళెంత ఘర్షణకు లోనయ్యారో చిత్రించాయి. 1 రచయిత్రి నవల 1965 లో జయశ్రీ మాసపత్రికలో సీరియల్ గా వచ్చింది. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-25 రంగనాయకమ్మ-2                       -కాత్యాయనీ విద్మహే రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి  ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. రెండింటి రచనాకాలం 1962 . అదే సంవత్సరం  జులై లోగా పేక మేడ లు,  సెప్టెంబర్  నుండి 63 ఏప్రిల్ వరకు బలిపీఠం నవలలు ఆంధ్రప్రభలో వరుసగా సీరియళ్ళుగా ప్రచురించబడ్డాయి. 1966 నాటి బలిపీఠం […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1                       -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు వ్రాస్తూనే ఉన్నది. ఆ తరువాత గడచిన ఈ నలభై ఏళ్లలోనూ అప్పుడప్పుడు ఆమె నవలలు వ్రాయటం చూస్తాం. ఆమె కేవలం నవలా రచయిత మాత్రమే కాదు. కథలు అనేకం వ్రాసింది. కాపిటల్ వంటి మార్కిస్టు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-23 తెన్నేటి హేమలత

  నారి సారించిన నవల-23                       -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! సప్తస్వరాలు, వైతరణీ తీరం వంటి నవలలు మరికొన్ని ఉన్నాయి.( నిడదవోలు మాలతి An  invincible force in Telugu literature  , see Eminent scholars and  other essays in Telugu  literature […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో ఇది తులసి వనం 1971 లో వచ్చిన నవల. గోపీచంద్ గారితో సంభాషణ ఈ నవల రచనకు ప్రేరణ అని చెప్పుకొన్నది లత. మాతృమూర్తి నిభానపూడి విశాలాక్షి గారికి,  జీవన  సహచరుడు అచ్యుత రామయ్య […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-21

  నారిసారించిన నవల-21                       -కాత్యాయనీ విద్మహే  రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి 1976 నాటి ముద్రణ ఇప్పుడు అందుబాటులో ఉంది. హాస్పిటల్ లో అవసాన దశలో వున్న స్త్రీ ఆత్మకథగా వ్రాసుకొంటున్న తన అనుభవాల,  పొరపాట్ల జ్ఞాపకాల కథనమే ఈనవల.భాగ్యవంతురాలు సౌందర్యవంతురాలు అయిన ఆ స్త్రీ జీవితాన్నిఎలా […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-20

  నారిసారించిన నవల-20                       -కాత్యాయనీ విద్మహే  లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ రచయిత్రి నవలలు’ అనే శీర్షిక కింద ఆరు నవలలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ‘జీవనస్రవంతి’.  మూడుతరాల జీవితాన్ని చుట్టుకొని నవల ఇతివృత్తం ప్రవర్తిస్తుంది. 1900 సంవత్సరంలో రాజా పుట్టుకతో ప్రారంభమై అతని కూతురు పెళ్లయి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-19

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె పూర్తిపేరు జానకీరామ కృష్ణవేణి హేమలత. అయిదవతరగతితో బడిచదువు ఆగి పోయింది. ఇంటిదగ్గరే సంస్కృతం, తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు చదువుకున్నది. తెలుగు సాహి త్యంలో లబ్ధ ప్రతిష్టులైన వారు ఎందరో ఇంటికి వచ్చిపోతుండే వాతావరణంలో తండ్రితో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-16

  నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు ఎంచుకొనవలసిన పద్ధతులేమిటి ? ఈ మొదలైన ప్రశ్నలతో మనిషి చేసే అన్వేషణను,  నిర్దేశించుకొనే గమ్యాన్ని, అది చేరుకొనేందుకు చేసే క్రియాశీలక కార్యకలాపాన్ని కలిపి జీవిత తాత్త్వికత అనవచ్చు . కాలాతీత వ్యక్తులు నవలలో స్త్రీ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి భౌతిక ఉనికి కుటుంబ సభ్యులందరూ కలిసి వుండే ఇల్లు. ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలు, రెండు మూడు గదులు వున్న నివాస యోగ్యమైన ప్రవేశం అని మాత్రమే అర్థం కాదు. మనుషుల మధ్య […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను […]

Continue Reading
Posted On :