image_print

నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ

  నారి సారించిన నవల-24 రంగనాయకమ్మ-1                       -కాత్యాయనీ విద్మహే 1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు వ్రాస్తూనే ఉన్నది. ఆ తరువాత గడచిన ఈ నలభై ఏళ్లలోనూ అప్పుడప్పుడు ఆమె నవలలు వ్రాయటం చూస్తాం. ఆమె కేవలం నవలా రచయిత మాత్రమే కాదు. కథలు అనేకం వ్రాసింది. కాపిటల్ వంటి మార్కిస్టు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-23 తెన్నేటి హేమలత

  నారి సారించిన నవల-23                       -కాత్యాయనీ విద్మహే లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! సప్తస్వరాలు, వైతరణీ తీరం వంటి నవలలు మరికొన్ని ఉన్నాయి.( నిడదవోలు మాలతి An  invincible force in Telugu literature  , see Eminent scholars and  other essays in Telugu  literature […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-22

  నారిసారించిన నవల-22                       -కాత్యాయనీ విద్మహే లత వ్రాసిన సాంఘిక నవలలు మరి అయిదు ఉన్నాయి. ఇవి 1970 వ దశకానికి సంబంధిం చినవి. వీటిలో ఇది తులసి వనం 1971 లో వచ్చిన నవల. గోపీచంద్ గారితో సంభాషణ ఈ నవల రచనకు ప్రేరణ అని చెప్పుకొన్నది లత. మాతృమూర్తి నిభానపూడి విశాలాక్షి గారికి,  జీవన  సహచరుడు అచ్యుత రామయ్య […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-21

  నారిసారించిన నవల-21                       -కాత్యాయనీ విద్మహే  రాగజలధి ప్రచురణ కాలానికే అంటే 1960 ఆగస్టు నాటికే మిగిలిందేమిటి ?  నవల వచ్చినా జయంతి పబ్లికేషన్స్ వారి 1976 నాటి ముద్రణ ఇప్పుడు అందుబాటులో ఉంది. హాస్పిటల్ లో అవసాన దశలో వున్న స్త్రీ ఆత్మకథగా వ్రాసుకొంటున్న తన అనుభవాల,  పొరపాట్ల జ్ఞాపకాల కథనమే ఈనవల.భాగ్యవంతురాలు సౌందర్యవంతురాలు అయిన ఆ స్త్రీ జీవితాన్నిఎలా […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-20

  నారిసారించిన నవల-20                       -కాత్యాయనీ విద్మహే  లత  రాగజలధి నవల తొలి ప్రచురణ 1960 లో వచ్చింది. దాని లోపలి కవర్ పేజీలో ‘ ఈ రచయిత్రి నవలలు’ అనే శీర్షిక కింద ఆరు నవలలు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి ‘జీవనస్రవంతి’.  మూడుతరాల జీవితాన్ని చుట్టుకొని నవల ఇతివృత్తం ప్రవర్తిస్తుంది. 1900 సంవత్సరంలో రాజా పుట్టుకతో ప్రారంభమై అతని కూతురు పెళ్లయి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-19

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-18

  నారిసారించిన నవల-18                       -కాత్యాయనీ విద్మహే  1950 వ దశకంలో ప్రారంభమైన   లత  నవలా రచన 1960 వ దశకంలో వేగంపుంజుకొంది.  1960 ఫిబ్రవరి లో ‘ఎడారి పువ్వులు’(ఆదర్శగ్రంథమండలి) నవల వచ్చింది. మళ్ళీ  ఆగస్టు నెలలో ‘రాగ జలధి’ నవల వచ్చింది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆమె వ్రాసిన నవలలు అయిదు.రాగజలాధి నవలలో ‘ఈ రచయిత్రి నవలలు’ అనే  […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె పూర్తిపేరు జానకీరామ కృష్ణవేణి హేమలత. అయిదవతరగతితో బడిచదువు ఆగి పోయింది. ఇంటిదగ్గరే సంస్కృతం, తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలు చదువుకున్నది. తెలుగు సాహి త్యంలో లబ్ధ ప్రతిష్టులైన వారు ఎందరో ఇంటికి వచ్చిపోతుండే వాతావరణంలో తండ్రితో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-16

  నారిసారించిన నవల-16 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  5 జీవితం అంటే ఏమిటి ? జీవితం ఇలా ఎందుకు వుంది ? ఇలా వుండటానికి కారణాలేమిటి ? దీనిని అభివృద్ధికరంగా, ప్రకాశవంతంగా, ఆనందకారకంగా మలచుకొనే వీలుందా? వీలుంటే అందుకు ఎంచుకొనవలసిన పద్ధతులేమిటి ? ఈ మొదలైన ప్రశ్నలతో మనిషి చేసే అన్వేషణను,  నిర్దేశించుకొనే గమ్యాన్ని, అది చేరుకొనేందుకు చేసే క్రియాశీలక కార్యకలాపాన్ని కలిపి జీవిత తాత్త్వికత అనవచ్చు . కాలాతీత వ్యక్తులు నవలలో స్త్రీ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-15

  నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి భౌతిక ఉనికి కుటుంబ సభ్యులందరూ కలిసి వుండే ఇల్లు. ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలు, రెండు మూడు గదులు వున్న నివాస యోగ్యమైన ప్రవేశం అని మాత్రమే అర్థం కాదు. మనుషుల మధ్య […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-14

  నారిసారించిన నవల-14 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే  డా. పి. శ్రీదేవి  వ్రాసిన నవల  ఒకే ఒక్కటి  ‘కాలాతీత వ్యక్తులు’. అయినా ఆ నవలే సాహిత్య చరిత్రలో ఆమె పేరును సుస్థిరం చేసింది. 1929 లో సెప్టెంబర్ 21 వ తేదీన అనకాపల్లిలో జన్మించిన శ్రీదేవి వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రవృత్తి సాహిత్యం. స్వయంగా కవిత్వం, కథలు వ్రాసింది.1957 లో ఆమె ప్రచురించిన ‘ఉరుములు- మెరుపులు’ అనే కథల సంపుటికి ముందుమాట వ్రాసిన గోరాశాస్త్రి ఆమెను […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-13

  నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    7     స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి పట్టుకోవాల్సి వస్తుంటుంది. స్త్రీలకు ఇంటి గడపదాటి సామాజిక జీవితం ఏర్పరచుకొనటం సాధారణమైన విషయం కాదు. ఆమెను గడప దాటించటానికే సంస్కరణోద్యమాలు వచ్చాయి. విద్య స్త్రీలకు అవశ్యం అని ప్రచారం అవుతున్నా ఊళ్ళో బడిలో నాలుగైదు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-12

  నారిసారించిన నవల-12 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    5 నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని తీర్మానించాక వట్టికొండ రంగయ్య తీసుకొని ప్రజావాణి అని పేరు మార్చి నడిపాడు. 1954 లో వట్టికొండ రంగయ్య మద్రాసు నుండి మకాం గుంటూరుకు మార్చటంతో ప్రజావాణి కార్యస్థానం గుంటూరు అయింది. వట్టికొండ విశాలాక్షి నవలలు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-11

  నారిసారించిన నవల-11 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే     వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన రచయిత్రి సమకాలంలో హవాయీ కావేరి బాయి తప్ప మరొకరు కనబడరు.వ్రాసినంత వరకు అయినా ఏ దుర్గాబాయి దేశముఖ్ వంటి వాళ్ళో తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వాములైనట్లు తెలిపే ఆధారాలు అంతగా కనబడవు. వట్టికొండ విశాలాక్షి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-10

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    10 మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై  2006) వాటిలో 17 నవలలు 1955  నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద వచ్చాయి. మిగిలిన తొమ్మిది నవలలో ఎనిమిది తెలుస్తున్నాయి. శిశిరవసంతం నవల ప్రచురణ కాలం తెలియటంలేదు. మిగిలిన ఎనిమిది నవలలో శతాబ్ది సూరీడు తప్ప మిగిలినవి 80 వదశకపు నవలలు. తెలియ రాకుండా ఉన్న ఆ […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి నవల. కృష్ణవేణి ఒక వ్యక్తే.  కాని వ్యక్తి గా ఆమె జీవితంలోని ఒడి దుడుకుల సమస్య కాదు ఈ నవలా వస్తువు. ఒక మహిళావిజిలెన్స్ హోమ్ సూపరెండెంట్ గా కృష్ణవేణి అనేక మంది మహిళల […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-7

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే     7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన  ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల నాటికి దూరపు కొండలు, యుగసంధి, రామప్ప గుడి, త్రివర్ణపతాక, నవలలు వచ్చాయి. యుగ సంధి, రామప్ప గుడి నవలలు  ప్రధమ ముద్రణ ప్రతులలో సంవత్సరమేదో ప్రచురించబడలేదు. యుగ సంధి నవల కవర్ పేజీ వెనుక […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త పేరు అయివుంటుంది. వేంకటగిరి కుమార రాజా ఎస్ కె కృష్ణయాచేంద్ర బహద్దర్ తొలిపలుకులతో అచ్చయిన ఆ నవల పై  1934 జులై ఆంధ్రభూమిలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాదు బహద్దర్ విమర్శ కూడా వచ్చింది. మొదటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను  పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందుమాట వలన  పిరాట్టమ్మ జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆమె భర్త శ్రీమాన్ ఏ. నమ్మాళ్వారయ్య. ఆయన కడప మండలం లో ప్రొద్దుటూరు తాలూకా తహసీల్దారు గా పనిచేసాడు. ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషా […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర,  చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ […]

Continue Reading
Posted On :