
నిశ్శబ్ద గ్రంథాలయం
-లక్ష్మీ కందిమళ్ళ
ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో..
*****
Please follow and like us:

కర్నూలు
గృహిణి
సాహిత్యాభిలాష (చదవడం,రాయడం)
ప్రవృత్తి: కవిత్వం రాయడం
