image_print

యాత్రాసాహిత్యంలో నవచైతన్యం

యాత్రాసాహిత్యంలో నవచైతన్యం -దాసరి అమరేంద్ర తెలుగువారు తమ ప్రయాణాల గురించి రాయడం మొదలెట్టి 185 సంవత్సరా లయింది (ఏనుగుల వీరాస్వామి, కాశీయాత్ర చరిత్ర, 1938). ఇప్పటి దాకా సుమారు 200 యాత్రాగ్రంథాలు వచ్చాయి. వేలాది వ్యాసాలు వచ్చాయి. ప్రయాణాల గురించి రాయా లన్న ఉత్సాహం ఉన్నవాళ్ళ దగ్గర్నించి పరిణితి చెందిన రచయితల వరకూ యాత్రా రచనలు చేసారు, చేస్తున్నారు. మొట్ట మొదటి యాత్రా రచనే చక్కని పరిణితి ప్రదర్శిం చినా నిన్న మొన్నటి దాకా యాత్రారచనలు చాలా […]

Continue Reading

పోరుపాట గద్దర్ కు నివాళి!

పోరుపాట గద్దర్ కు నివాళి! -ఎడిటర్ పోరుపాట చిరునామా -డా||కె.గీత (నెచ్చెలి సంస్థాపకులు & సంపాదకులు)  ఇండియాలో లెక్చరర్ గా ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో అత్యధిక కాలం నేను పనిచేసిన ఊరు తూప్రాన్. కాలేజీలో చేరిన మొదటి వారంలోనే గద్దర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిన దారి ఈ రోజుకీ నాకు బాగా గుర్తే. ఆ రోజు నాతో వచ్చిన మా కాలేజీ పిల్లలు నా మొదటి కవితా సంపుటి “ద్రవభాష” ఆవిష్కరణకి ఓ వ్యాను నిండా ఎక్కి […]

Continue Reading
Posted On :

బాబు మామయ్య అను శ్రీరమణ గారు- కొన్ని జ్ఞాపకాలు (శ్రీ రమణ గారి స్మృతిలో- )

బాబు మామయ్య అను శ్రీరమణ గారు- కొన్ని జ్ఞాపకాలు (శ్రీ రమణ గారి స్మృతిలో- )  -రాంబాబు కొప్పర్తి మనలో ఎవ్వరం నన్నయను చూడలేదు, తిక్కనను చూడలేదు, మనకు పోతన శ్రీనాథుడు…..అందరూ తెలుసు….వందల ఏళ్ళక్రితం వారు గతించినా ఈ నాటికీ తెలుగు పాఠ్య పుస్తకాలు ” పద్య భాగాల్లో” వారి రచనలు ఉంచి పిల్లలకు తప్పనిసరిగా వారిని పరిచయం చేస్తున్నాము. మనలో కొంత మందిమి విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రి, ఆరుద్ర , తిలక్ శేషేంద్రలను చూసిన […]

Continue Reading

సాహసాల రాజా మధు నాగరాజ -3

సాహసాల రాజా మధు నాగరాజ -3 -డా. అమృతలత సాహసాలతో సహవాసం అయితే విజేతల దృష్టి ఎప్పుడూ శిఖరాగ్ర భాగం మీదే వుంటుందన్నట్టు .. మధు సాహసా లు అంతటితో ఆగలేదు. ఈ పర్యాయం 2015లో మధు ధక్షిణ అమెరికా ధక్షిణపు చివరి భాగాన ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ‘మెగలాన్ జలసంధి’ని ఈదాలని సంకల్పించారు.           అయితే అత్యల్ప శీతోష్ణస్థితి కారణంగా ప్రాణాంతకమైన హైపోథెర్మియాకి ఆయన గురైనపుడు .. చిలియన్ నేవీ […]

Continue Reading
Posted On :

సాహసాల రాజా మధు నాగరాజ -2

సాహసాల రాజా మధు నాగరాజ -2 -డా. అమృతలత అనంతరం మధు తన దృష్టిని మొరాకో నుండి సహారా ఎడారిలో 250  కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేయాలన్న లక్ష్యం పై కేంద్రీకరించాడు.           ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన అల్ట్రా మారథాన్ అది.           2010 ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ఆరు రోజుల్లో ..మండుటెండల్లో ఓ వైపు కాళ్ళు బొబ్బలెక్కుతున్నా …  నాలుక పిడుచకట్టుకు పోతున్నా […]

Continue Reading
Posted On :

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1

సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1 -డా. అమృతలత చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు.           ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది.            మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , […]

Continue Reading
Posted On :

ఇందిరా భైరి స్మృతిలో

ఇందిరా భైరి స్మృతిలో -ఫణి మాధవి కన్నోజు (అపరాజిత కవయిత్రి ఇందిరా భైరికి నెచ్చెలి నివాళిగా ఈ వ్యాసాన్ని అందిస్తున్నాం-) ***          ‘నేను పోయినపుడు వస్త్రానికి బదులు ఓ కాగితాన్ని కప్పండి కవిత రాసుకుంటాను’ అన్న ఇందిర భైరి గారి ‘పోయే ముందుమాట’ కవిత ఎంత మంది షేర్ చేశారో ఎంతగా వైరల్ అయిందో ఈ రోజు వరకూ చూస్తూనే ఉన్నాం.          ‘నేను పోయాక నా […]

Continue Reading

కె.రామలక్ష్మికి నివాళిగా

కె.రామలక్ష్మికి నివాళిగా -శీలా సుభద్రా దేవి (ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మిగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా వారి ఆత్మీయులు శీలా సుభద్రా దేవి గారు సమర్పిస్తున్న వ్యాసం-) ***          రామలక్ష్మి గారిని ఒకసారి ఆవిడ కథల మీద వ్యాసం రాయాలనుకున్నది చెప్తే చాలా సంతోషపడి రెండు కథల పుస్తకాలు ఇచ్చారు. నేను రచయిత్రుల కథల గురించి రాయాలనుకున్నది, రాసినదీ కూడా మొదటి రామలక్ష్మి కథల గురించే. వ్యాసం చూపించేసరికి, బాగారాసాఓయ్ […]

Continue Reading

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు!

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు! -ఎడిటర్ కుప్పిలి పద్మకు ఇటీవల శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు లభించాయి. జనవరి 31న రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ఫిబ్రవరి 12 న భద్రాచలంలో అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా కుప్పిలి పద్మ గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూ వారితో ఇంటర్వ్యూని పాఠకుల […]

Continue Reading
Posted On :

జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం!

      జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం! -ఎడిటర్            29-11-2022 నాడు సాయంత్రం ముంబై, నారిమన్ పాయింట్ లో గల నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్ ప్రాంగణంలోని టాటా థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో, తన కథా సాహిత్యానికి లాడ్లీ మీడియా జాతీయ పురస్కారాన్ని రచయిత్రి జూపాక సుభద్ర అందుకున్నారు. 23 కథలు కలిగిన ఇంగ్లీష్ కథా సంపుటి How are you Veg? ఈ […]

Continue Reading
Posted On :

రుడాలి

వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ […]

Continue Reading

చారులత

వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు. రచనలు- లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ […]

Continue Reading

గంటి సుజల గారి రచనా వైదుష్యం

తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం. -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సుజల గారు  రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్‌ అవార్డ్‌, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, జాగృతి, మరియు వివిధ వెబ్‌ మ్యాగజైన్‌లు వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి నవల “అమ్మ బంగారు కల” కు మూడు పురస్కారాలు లభించాయి. తానా వారు కూడా వీరి రచనలను చిన్న పిల్లల విభాగంలో ప్రచురించారు. […]

Continue Reading

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్ -నీలిమ వంకాయల           సినిమా రంగానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డుల రేసులో  తెలుగు సినిమా నిలవాలి అనేది తెలుగువారందరి తపన. ఈసారి ఆ అవకాశం ‘ఆర్. ఆర్.ఆర్’ దక్కించుకుంటుంది అనే ఆశ నిరాశ అయినప్పటికీ మన తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మించిన చిత్రం   ‘జాయ్‌లాండ్’ ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది.           అపూర్వ హైదరాబాద్‌లో పుట్టి […]

Continue Reading

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా మగువల నిషిద్ధ జ్ఞాపకాల స్వేచ్ఛా గీతిక -వి.విజయకుమార్           ఆనీ ఎర్నాకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆమెను నోబెల్ వరించడంతో సాహిత్య లోకమంతా ఆమె వైపు ఒక్కసారిగా అవాక్కయి చూట్టానికి పెద్ద కారణమే ఉంది, “తన అంతః చక్షువుతో వైయక్తిక స్మృతిపథంలోని మూలాల, ఎడబాట్ల, సమిష్టిగా ఎదురొడ్డే అడ్డుగోడల్ని ఛేదిస్తూ శోధించే స్పష్టతకూ, సాహసానికీ” నీరాజనాలు పడుతూ ఈ తొలి ఫ్రెంచ్ మహిళామణికి […]

Continue Reading

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం

సాహిత్య చరిత్రలో జాషువా స్థానం -డా. ప్రసాదమూర్తి ‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింపఒకడు చేర బిలువ ఒకడు తరుమమిట్టపల్లములను మెట్టుచునెట్టులోపలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా.           తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 4

చరిత్రలో వారణాసి పట్టణం – 4 -బొల్లోజు బాబా అల్లర్లు మత ఘర్షణలు 1809లో జ్ఞానవాపి మసీదు నుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్దఎత్తున మతఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి. ఆనాటి మేజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడ నుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలాకట్టారన్నది […]

Continue Reading

ఎన్నో ప్రశ్నలు రేపే ఎర్ర లచ్చుప్ప (27 ఆగష్టు ‘ఒక దీపం..’ ఆవిష్కరణ సందర్భంగా-)

ఎన్నో ప్రశ్నలు రేపే ఎర్ర లచ్చుప్ప (27 ఆగష్టు ‘ఒక దీపం..’ ఆవిష్కరణ సందర్భంగా) -చూపు కాత్యాయని నంబూరి పరిపూర్ణ గారు రాసిన ఎన్నో కథల్లో ఒక చిన్న కథ _ఎర్ర లచ్చుప్ప . వ్యక్తిగత జీవితంలో దగా పడిన ఒక స్త్రీ తనను తాను నిలబెట్టుకుంటూ సామాజిక ఆచరణలో భాగమై , పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని సాధించడం _ఈ ఇతివృత్తం కొత్తదేమీ కాదు, ఎన్నో సాహిత్య రచనల్లో చదివిందే . ఐనా, ఎర్ర లచ్చుప్ప కథ ప్రత్యేకమైనదిగా […]

Continue Reading

కొమర్రాజు అచ్చమాంబ

కొమర్రాజు అచ్చమాంబ -ఎన్.ఇన్నయ్య తెలుగు స్త్రీలలో పేరొందిన బండారు అచ్చమాంబ తొలుత వుండగా – ఉత్తరోత్తరా పదిమందికి తెలిసిన కొమర్రాజు అచ్చమాంబ పేరొందిన కొమర్రాజు లక్ష్మణరావు కుమార్తె. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనుభవం పొందిన అచ్చమాంబ క్రమేణా కమ్యూనిస్టుగా మారింది. తెలుగు ప్రాంతంలో మొదట హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పార్లమెంట్ సభ్యుడుగా తెలుగు ప్రాంతం నుండి ఎన్నిక కాగా, ఆయన తరువాత అచ్చమాంబ ఆ స్థానానికి వచ్చింది. అచ్చమాంబ డాక్టరు వృత్తి చేసుకుంటూ, బెజవాడలో (విజయవాడగా మారకముందు) ప్రసూది వైద్యశాల […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 3

చరిత్రలో వారణాసి పట్టణం – 3 -బొల్లోజు బాబా కాశీ ఆలయాల విధ్వంసాలు– పునర్నిర్మాణాలు 1194CEలో మహమ్మద్ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడిబౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో సమసిపోయింది. కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధక్షేత్రంగా సమాంతరంగా చాలా కాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్కాశినిలు కాశిని, సారనాథ్ ని నేలమట్టం చేసాక, […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 2

చరిత్రలో వారణాసి పట్టణం – 2 -బొల్లోజు బాబా 3. కాశీనగరప్రాచీనత కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణనదీ తీరం పై ఉన్న రాజ్ఘాట్వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదో శతాబ్దానికి చెందిన కోటగోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవి ముక్తేశ్వర భట్టారక అని పేరుకల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావచ్చును. […]

Continue Reading

నంబూరి పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు

(పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు : ఒక పరిశీలన) అసమానత నుంచి సాధికారత దిశగా -ఎ. కె. ప్రభాకర్ నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా, వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన […]

Continue Reading

ద్రౌపది ముర్ము

బోధనా వృత్తి నుండి భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు..!!  “ద్రౌపది ముర్ము” -డా. సిహెచ్.సుశీల భారతదేశ రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవి, భారత దేశ ప్రథమ పౌరుడు “రాష్ట్రపతి”. రాష్ట్రపతి ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉండకుండా, కేవలం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు లో ప్రవేశ పెట్టే అంశాలను అనేక కోణాల్లో విస్తృతంగా ఆలోచించాలి. ఆచితూచి వ్యవహరించాలి. దేశ భవితవ్యం క్షేమం గా ఉండేందుకు అవసరమైతే న్యాయ నిపుణుల […]

Continue Reading

చరిత్రలో వారణాసి పట్టణం – 1

చరిత్రలో వారణాసి పట్టణం – 1 -బొల్లోజు బాబా కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమవచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలల నుండి వచ్చేవారు. తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లు విడిచి కాశీవెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో […]

Continue Reading

సాహితీ బంధువు మన “శీలావీ” – శీలావీర్రాజు గారికి నివాళి!

(ప్రముఖ కవి, చిత్రకారుడు, రచయిత శీలా వీర్రాజు గారు జూన్ 1న మృతి చెందిన సందర్భంగా వారికి నివాళి.) సాహితీ బంధువు మన ” శీలావీ” -డా. సిహెచ్.సుశీల నెచ్చెలి వెబ్ మాగజైన్ లో ప్రతి నెలా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి “నడక దారిలో…” అంటూ జీవితంలో చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను సహనంగా సరళంగా దిద్దుకొంటూ, బాధలను కన్నీళ్లను సాహితీ సుమాలుగా మార్చుకుంటూ, చదువు పట్ల తనకు గల ఆసక్తిని […]

Continue Reading

శాంతిశ్రీ పండిట్

శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల  ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు.  అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే […]

Continue Reading
Posted On :

డా. రాచకొండ అన్నపూర్ణ

డా. రాచకొండ అన్నపూర్ణ -ఎన్.ఇన్నయ్య డా. రాచకొండ నరసింహ శర్మగారి శ్రీమతి డా. అన్నపూర్ణ గారు యం.బి.బి. యస్., డి. జి. ఓ .చదివి స్త్రీ వైద్య నిపుణురాలిగా పేరొందారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కొమ్మమూరు( కుమ్మమూరు) గ్రామానికి చెందిన కీ. శే. మైనేని వెంకట నర్సయ్య గారి కుమార్తె ఆమె. నేడు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవడం సామాన్యమైంది.  కానీ దేశానికి స్వాతంత్య్రం వస్తున్న రోజులలో కులాంతర పెళ్ళి పెద్ద సమస్యగా వుండేది. మైనేని […]

Continue Reading

మొహం పగిలింది! (‘The Great Indian Kitchen’ మళయాళ సినిమాపై సంక్షిప్త సమీక్ష)

మొహం పగిలింది! -శ్రీనివాస్ బందా నొప్పికి భాషతో సంబంధంలేదు. నొప్పికి రకరకాల అవతారాలున్నాయి. కమిలిన చోటైనా కవుకు దెబ్బైనా నొప్పి మాత్రం ఒకేలా బాధిస్తుంది. అందరికీ తెలియాల్సినవే కానీ కొన్ని నొప్పులు కొందరికే తెలుస్తాయి. అలాంటి ఒక నొప్పిని, అందరికీ నొప్పి తెలిసేట్లు గుచ్చి మరీ చెప్పిన సినిమా –   ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. ఏమిటా నొప్పి? మన దేశంలోనే కాదు – చాలా దేశాల్లో ఒక అసమానత చాలా సహజంగా వాడుకలో ఉంది. ఆడ. […]

Continue Reading

నార్ల సులోచన

నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు.  కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన.  కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన సులోచనకు తొలికాన్పుకు పుట్టిన బాబు చనిపోయాడు.  ఆ తరువాత వరుసగా 8 మంది సంతానం కలిగిన వారు, మద్రాసులో పుట్టి పెరిగారు. అప్పట్లో సుప్రసిద్ధ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభకు నార్ల […]

Continue Reading

ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి

 ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి -డా. ప్రసాదమూర్తి ఇటీవల అస్సాంలో బోడో కేంద్ర పట్టణమైన కోక్రాఝార్ లో జరిగిన వంద భాషల కవిత్వ ఉత్సవంలో పాల్గొన్నాను. అక్కడి బోడో భాషా సాహిత్యాల వికాసం గురించి, అక్కడి కవులు,రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. బోడో భాషలో అద్భుత సాహిత్య కృషి చేస్తున్న ప్రొ.అంజలి బసుమతారితో సంభాషణ మరపురానిది. ఆమె కవయిత్రి,రచయిత్రి,విద్యావేత్త,ఎడిటర్,సామాజిక కార్యకర్త. 2016 లో ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక […]

Continue Reading

డొక్కా సీతమ్మ వితరణ

     డొక్కా సీతమ్మ వితరణ (1841-1909) -ఎన్.ఇన్నయ్య పేరులో ఆకర్షణ లేదు. అయినా ఇండియాను పాలించిన ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తిని ఆకట్టుకొన్నదంటే విశేషమే. ఒకనాడు రాజప్రతినిధిగ ఒక అధికారి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట గ్రామానికి వచ్చి, రాజు పంపిన ఆహ్వానాన్ని అందించాడు. ఇంగ్లండ్ వచ్చి పట్టాభిషేకం చూసి తాను ఇచ్చే బహుమానాన్ని స్వీకరించమని దాని సారాంశం. ఇది 2008లో జరిగిన విశేషం. డొక్కా సీతమ్మ అతి నమ్రతతో ఆహ్వానాన్ని అంగీకరించలేనని, ఇంగ్లండ్ రాలేనని జవాబు పంపింది. బ్రిటిష్ […]

Continue Reading