ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి
ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత డాక్టర్ సి. మృణాళిని తెలుగు పాఠకులకి, ప్రేక్షకులకి పరిచయం అవసరంలేని పేరు. సాహిత్యం, సంగీతం, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన మొ.న అనేక రంగాల్లో అందెవేసిన చెయ్యి మృణాళిని గారు. ప్రముఖ కవి పండితులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి మనుమరాలు. ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారులు శ్రీ కె.బాలగోపాల్ గారి సహోదరి. మృణాళిని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. వీరి […]
Continue Reading





















































