image_print

పౌరాణిక గాథలు -11 – ఆదర్శము – భామతి కథ

పౌరాణిక గాథలు -11 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆదర్శము – భామతి కథ భర్తకోసం తనకు తానుగా ఎంతో గొప్ప త్యాగం చేసింది. మౌనంగా అంకితభావంతో సేవ చేసి భర్త సాధించాలనుకున్నదాన్ని సాధించడానికి తన వంతు సహకారం అందించింది. చాలా ప్రాచీన కాలంలోనే కాదు ప్రస్తుతపు రోజుల్లో కూడా అటువంటి మహిళలు ఉన్నారు అని చాటి చెప్పిన మహిళ కథ. ***           అడవంతా ప్రశాంతంగా ఉంది. అతడి విషయంలో అది […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -10 – ఓర్పు – శకుంతల కథ

పౌరాణిక గాథలు -10 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఓర్పు – శకుంతల కథ అమె భర్తే ఆమెని గుర్తుపట్టలేక పోయాడు. అంతకంటే దురదృష్టం ఇంకే ముంటుంది? అయినా ఓర్పుతో సమయం వచ్చేదాకా ఎదురు చూసింది. చివరికి ఆమె గెలిచింది… ఆమె ఎవరో కాదు కణ్వమహర్షి కూతురు ‘శకుంతల’. మనం చూస్తూ ఉంటాం…నిజాయితీ లేని వాళ్ళు, సత్ప్రవర్తన లేని వాళ్ళు పెద్ద పెద్ద భవంతుల్లో చాలా గొప్పగా జీవిస్తుంటారు. నిజాయతీగా జీవించేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగినవాళ్ళు గుడిసెల్లో కష్టాలు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -9 – ఆరాధన – ధ్రువుడు కథ

పౌరాణిక గాథలు -9 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆరాధన – ధ్రువుడు కథ ధ్రువుడు ఒక గొప్ప చక్రవర్తికి కొడుకు. అయినా కూడా చక్రవర్తి కొడుకుకి ఉండవలసి నంత గొప్ప రాజభోగాలు అతడికి దక్కలేదు. ధ్రువుడు, అతడి తల్లి కూడా ఎన్నో కష్టాల్ని అనుభవించారు. అందుకు కారణం అతడి సవతి తల్లి. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. ప్రజలందరు అతడి పాలనలో సుఖంగా జీవించారు. అతడికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -8 – సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ

పౌరాణిక గాథలు -8 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ భూ లోకంలో నిజం చెప్పేవాళ్ళల్లో హరిశ్చంద్ర మహారాజుని మించినవాళ్ళు లేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు మహర్షులందరితో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. మహర్షులందరూ ఇంద్రసభలో ఎవరి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు. సభ జరుగుతుండగా ఎప్పుడూ నిజాన్నే పలికేవాడు ఎవరున్నారు? అనే విషయం మీద చర్చ వచ్చింది. దానికి వసిష్ఠ మహర్షి ‘హరిశ్చంద్రుడు’ అని సమాధానం చెప్పాడు. వెంటనే […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -7 మహాభారతకథలు – ధైర్యము – సావిత్రి కథ

పౌరాణిక గాథలు -7 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధైర్యము – సావిత్రి కథ ఆమెకి తెలుసు ఆమె భర్త ఒక సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని బ్రతికించుకోవాలని ఆమె పట్టుదల. ఆమె అనుకున్నట్టే పట్టుదలతో భర్తని బ్రతికించుకుంది కూడా. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సావిత్రి కథ. సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలా కాలం సూర్యభగవానుణ్ని ఉపాసించడం వల్ల ఆమె జన్మించింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -6 మహాభారతకథలు – ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ

పౌరాణిక గాథలు -6 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ           నచికేతుడి తండ్రి గొప్ప మహర్షి. ఆయన నచికేతుణ్ని యముడి దగ్గరికి పంపించా డు. అయినా కూడా అతడు చిరంజీవిగా తిరిగి వచ్చేశాడు.           అసలు మహర్షి తన కొడుకు నచికేతుణ్నిఎందుకలా చేశాడు? నచికేతుడు తన తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా పిల్లలు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళ కి […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -3 మహాభారతకథలు – అష్టావక్రుడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అష్టావక్రుడు కథ ఈ కథ కూడా పాండవులకి రోమశ మహర్షి చెప్పిన కథే! ధర్మరాజు కౌరవులతో జూదమాడి ఓడిపోయాడు. తరువాత వాళ్ళు అనుకున్న ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ కాలంలో ఎవరూ అన్నమాట తప్పేవాళ్లు కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా పాటించేవాళ్లు. అందుకే మాట అనే ముందు బాగా ఆలోచించి అనేవాళ్లు. ధర్మరాజు జూదం ఆడడానికి […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -2 మహాభారతకథలు – మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ

పౌరాణిక గాథలు -2 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మోరక్షతి రక్షితః మహాభారతకథలు మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యిసంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్నశ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు,గురువులు,రాజులు, ధర్మాత్ములు, దానపరులు వీరులు, ధీరులు […]

Continue Reading
Posted On :