![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2020/07/eyes-e1593630329653.jpg)
Please follow and like us:
![](http://www.neccheli.com/wordpress/wp-content/uploads/2020/06/IMG_20200510_194453-e1593522223566.jpg)
అశోక్గుంటుక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జన్మించారు. బిఏ, బిఎడ్ పూర్తి చేశారు. 1989లో ‘పల్లకి’ వార పత్రికలో మొదటిసారిగా వీరి రాసిన కవిత అచ్చయింది. 1989 నుండి 1994 వరకు పలు దిన, వార పత్రికల్లో సామాజిక లేఖా రచయితగా ప్రజా సమస్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా 2016 నుంచి కవిత్వం తిరిగి రాయడం ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటి వరకు 200లకు పైగా కవితలు, పది వరకు గేయాలు రాశారు.