మిట్టమధ్యాహ్నపు మరణం-8 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 8 – గౌరీ కృపానందన్ మణి దిగ్బ్రమ చెందిన వాడిలా, కలలో నడుస్తున్నట్టుగా వచ్చాడు. ఉమ దగ్గిరికి వచ్చి, “ఏమైంది ఉమా?” అన్నాడు. పరిచయమైన ముఖాన్ని మొట్ట మొదటిసారిగా చూడగానే ఉమకి దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడిచింది. “మణీ! ఏమైందో చూడు. ఎంత రక్తం? కత్తి పోట్లు! సార్! ముఖాన్ని చూపించండి.” వెర్రి దానిలా అరిచింది. “మిస్టర్ మణీ! మీరు ఈమెకి బంధువా?” “అవును సార్. నేను తనకి మేనమామను.” మణి […]
Continue Reading