![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2022/03/Sumana-Jayanthi-e1647694780912.jpg)
Please follow and like us:
![](https://www.neccheli.com/wordpress/wp-content/uploads/2022/03/Sumana-Jayanthi-e1647694780912.jpg)
సుమన జయంతి
అనంతపురం జిల్లా పెనుకొండలో జన్మించారు.
భౌతికశాస్త్రం నందు పట్టబధ్రులు అయి,
ప్రస్తుతం డివిజనల్ పంచాయతీ అధికారి అడ్మిన్ గా జిల్లా పంచాయతీ కార్యాలయం చిత్తూరు జిల్లా నందు పని చేస్తున్నారు.
గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు 2021, రాజా వాసి రెడ్డి ఫౌండేషన్ అవార్డు 2021 ని ఆమె సుమన ప్రణవ్ కలం పేరుతో రాసిన “ఎక్కడిదో ఈ రంగుల పిట్ట” కవితా సంపుటి పుస్తకానికి పొందినారు. “గజల్ గుల్ మొహర్” గజల్ సంపుటి రచించారు