పునాది రాళ్ళు-7
పునాది రాళ్లు -7 -డా|| గోగు శ్యామల కుదురుపాక రాజవ్వ కథ అది 1970వ దశకo. తెలంగాణా ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో భాగంమై ఉంది. భౌగోళికంగా విశాలాంధ్రమై విస్తరించినప్పటికీ, ప్రాంతాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పరమైన వైవిధ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ రకంగా ఉత్తర తెలంగాణాలోని గడీల దొర తనo ఆ ప్రజలఫై అత్యంత క్రూరమైన వెట్టి దోపిడి( కట్టు బానిసత్వం, వేతనం లేని పని, చట్ట విరుద్ధం మరియూ మనిషి […]
Continue Reading


















































