image_print

పునాది రాళ్ళు-15

పునాది రాళ్లు-15 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర  ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని  ఆ తదుపరి  బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం అదే తెలుగు జనుల మనుసును చూరగొని గెలిచి నిలిచిన మేటి  మహా కళాకారిణిని చూడాల్సి ఉంది. ఆమెనే  చిందు ఎల్లమ్మ.  చిందు యక్షగాన  కళారూపాన్ని, చిందు మేళాన్ని సబ్బండ పని పాటొల్ల చరిత్రలోని  కథలని […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-14

పునాది రాళ్లు-14 -డా|| గోగు శ్యామల  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ సజీవ కథ (సాoస్కృతిక  కళారూప రంగాల్లో కులం & జండర్ల ఆధిపత్య రాజకీయాల పాత్ర)  రాతకు నోచుకోని వందలాది  మౌఖిక   గాధలను, పురాణాలను అలవోకగా పాడే విశిష్ట  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ.  ఈమె చిందు  కళాకారుల వంశంలో పుట్టి పెరిగింది. బాల్యం నుండే కళాకారిణిగా రానిoపచేయడం చిందు వంశానికే సాధ్యమైన అరుదైన కళాకారిణి.  చిందు బాగోతం, (చిందు యక్షగానం) కళారూపంలో చిందేస్తూ,  […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-13

పునాది రాళ్లు-13 -డా|| గోగు శ్యామల   కుదురుపాక రాజవ్వ కథ అదో కల్లోల దశాబ్దం .  గడిచి  యాబై నాలుగు సంవత్సరాలు  ఆ  తరువాత  ఆ భూమంతా  నీటి పారుదల ప్రాజెక్టు కింద  మధ్య మానేరు నది లో మునిగిపోయింది.    భూమి కథ అలా ముగిసింది. ఈ భూమి కథలో కుదురుపాక గ్రామ ప్రజల జీవితాలతో సహా  రాజవ్వ జీవితం కలసిపోయి ఉన్నది.  ప్రత్యేకంగా   చెప్పాలంటే  రాజవ్వ కథలో భూమి కథ, భూమి కథలో […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-12

పునాది రాళ్లు-12 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ  చిట్యాల చిన రాజవ్వ చెప్పిన  భూమి కోసం నడిచిన వేదన కథ ఇది .  నడిపించిన భూమి పోరాట కథకు ముగిపింకా పలుక లేదు.   కానీ, ముగింపు పలికెలోపే కథ చాలా మలుపులు తిరిగింది.  భూమిని తమ ఆదీనం లో బిగపట్టుకున్న వెలమ భూస్వాములే ఈ మలుపులకు, విద్వాంసాలకు అసలు కారకులు. ఈ నేపథ్యంలో, నాటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి విధానాలను కుదురుపాక  గ్రామం […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-11

పునాది రాళ్లు-10 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ రాజవ్వ ఫై  జరిగిన లైoగిక దాడిని  మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ   పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు  రాజవ్వ కుటుంబం మరియూ ఎమ్ఎల్ పార్టీ భావించింది. మరో విధంగా చెప్పాలంటే మనువాద కుల పితృ స్వామ్య  రాజ్యం మోపిన నిర్బంధపు హింసలో భాగంగా ఈ అణిచివేత జరిగిందని చెప్పాలి. ఇదిలా ఉంటె, దక్కన్ […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-10

పునాది రాళ్లు-10 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ రాజవ్వ ఫై  జరిగిన లైoగిక దాడిని  మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ   పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు  రాజవ్వ కుటుంబం మరియూ ఎమ్ఎల్ పార్టీ భావించింది. మరో విధంగా చెప్పాలంటే మనువాద కుల పితృ స్వామ్య  రాజ్యం మోపిన నిర్బంధపు హింసలో భాగంగా ఈ అణిచివేత జరిగిందని చెప్పాలి. ఇదిలా ఉంటె, దక్కన్ […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-9

పునాది రాళ్లు-9 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ కుదురుపాక ఊరు  వాడ ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు . ఇంకా తెల్లవారలేదు.  దొర పంపిన గుండాలు  మాదిగ వాడలోని రాజవ్వమల్లయ్య దంపతుల ఇంటివైపు వేగంగా వెళ్లి వారి గుడిసెలోకి దూసుపోయిండ్రు.   అరక కోసం తాళ్లను సర్దుతున్నమల్లయ్యను బైటకు గుంజిపడేసిండ్రు.  తలపై నడములపై మోకాళ్లపై లాఠీలతో గొడ్డలి కామాతో  ఎట్లా వడితే అట్ల రక్తాలు కారేటట్లు కొట్టి పడేసిండ్రు. అతని తాళ్ల తోనే  అతన్ని […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-8

పునాది రాళ్లు -8 -డా|| గోగు శ్యామల  కుదురుపాక   రాజవ్వ కథ కుల పితృ భూస్వామ్య వంటి వివిధ అధికారాలను ఏక  కాలంలో ఎదురిస్తూ పోరాడిన ఆ  స్త్రీలది కుదురుపాక గ్రామo .  వారు  అనుభవించిన వేదనలకు,  గాయాలకు మరియూ నిర్వ హించిన పోరాటాలకు  కుదురుపాక గ్రామం సాక్షంగా నిలిచింది. వారే చిట్యాల చిన రాజవ్వ, కనకవ్వ, బానవ్వా.  ఈ ముగ్గురూ దళిత మాదిగ స్త్రీలే.  కమ్యూనిస్ట్ పార్టీకి అనుబoదంగా ఏర్పాటైన  సంఘాలకు  పురుషులు నాయకత్వంలో […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-7

పునాది రాళ్లు -7 -డా|| గోగు శ్యామల  కుదురుపాక   రాజవ్వ కథ అది 1970వ  దశకo. తెలంగాణా ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో భాగంమై ఉంది. భౌగోళికంగా విశాలాంధ్రమై విస్తరించినప్పటికీ, ప్రాంతాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక  పరమైన వైవిధ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ రకంగా ఉత్తర తెలంగాణాలోని గడీల దొర తనo ఆ ప్రజలఫై అత్యంత క్రూరమైన వెట్టి దోపిడి( కట్టు బానిసత్వం, వేతనం లేని పని, చట్ట విరుద్ధం మరియూ మనిషి […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-6

పునాది రాళ్ళూ -6. -డా|| గోగు శ్యామల   కుదురుపాక రాజవ్వ కథ కుదురుపాక ఊరు దొర గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తనకున్న రాజకీయ ధనస్వామ్యాన్ని, అన్యాక్రాంతంగా పొందిన భూబలంతో తిరుగు లేని ఆధిపత్యాన్ని నడిపేవాడు . ఆ రకంగా కుదురుపాక గ్రామంలో తలెత్తే ప్రతి  చిన్న వివాదాన్ని నిర్వహిస్తూ అక్రమ వసూళ్లు భూకబ్జా చేసెవాడు. ఆ విధంగా ఊరు లోని వివిధ కులాల మధ్య, అన్నతమ్ములు మధ్య, భర్త భార్యల మధ్య తలెత్తే వివాధాలను పరిష్కరించే పేరుతో […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-5

పునాది రాళ్ళు-5 -డా|| గోగు శ్యామల   రాజవ్వ    ఉత్తర తెలంగాణా ప్రజల పోరాటాలతో అట్టుడికిపోతోంది. 1970 వ దశకంలోని హిందూ ఆధునిక దొరల అధికారపు గడీలలో, పొలాలలో కుదురుపాకలోని ప్రతి మాదిగ ఇంటినుండి వెట్టి చేయడానికి వెళ్లేవారు.  అంతే కాక పేదలు , సన్నకారు రైతుల భూములను, దళితుల దేవుని మాణ్యాలను, పోరంబోకు వంటి వివిధ రకాల పేదల భూములను చట్టవిరుద్దoగా దొరలు తమ ఆధీనం లోకి తీసుకున్నారు. ఇదే తీరు సిరిసిల్ల కరీంనగర్ ప్రాంతాల్లో భూములు […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-4

పునాది రాళ్ళు-4 –డా|| గోగు శ్యామల  కోదురుపాక గ్రామంలో పోరాటాలు సాగుతున్నాయి. వాటికీ ఆ గ్రామ ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. ఎం ఎల్ పార్టీ పరోక్షంగా  సలహాలు ఇస్తూ రాజకీయ మద్దతు ఇచ్చినప్పటికిని పోరాటంలో ముందు భాగాన గ్రామస్తులే ఉన్నారు. ఆలా ఉన్నవారిలో చిట్యాల చినరాజవ్వ ఒకరు. ఈమెతో పాటు ఇతర దళిత మహిళలు పురుషులూ ఉన్నారు. వారే మాదిగ  బానవ్వా , మాదిగ కనకవ్వ, కుడుకల దుర్గయ్య తదితరులున్నారు. 1970 నుండి 1980వరకు గల దశాబ్దంలో […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-3

పునాది రాళ్ళు- 3  –డా|| గోగు శ్యామల   అధ్యాయం:    గ్రామీణ వ్యవస్థ  – కుల రాజకీయాలు – వర్గ పోరాటాల్లో రాజవ్వ భూపోరాటం ఈ అధ్యాయం లో చోటు చేసుకున్న అంశాలు…  1. ఉత్తర తేలంగాణ గ్రామీణ వ్యవస్థలో రాజవ్వ  ఇతరులకు భూమి కావాలని, తన భూమి కోసం పోరాడిన క్రమంలో  కుల పితృ భూ వలస స్వామ్య అధిపత్యాలు కలగలిసిన పాలన విధానాలు నిర్వహించిన పాత్ర.     2. రాజవ్వ భూమి పట్టా […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-2 

పునాది రాళ్ళు-2  -డా|| గోగు శ్యామల  ”దళిత స్త్రీల జీవిత అనుభవాల ఆధారంగా తెలంగాణా  రాష్ట్రంలోని కులాల చరిత్రను అధ్యయనం చేయడం ” అనే శీర్షికన జరిగిన నా పరిశోధన కోసం ఈ   ఐదుగురు స్త్రీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నాను ? వారితో  నాకున్న సంబంధం ఏమిటీ ? మరో వైపు ఈ స్త్రీల కుటుంబం, కమ్యూనిటీ నేపథ్యాల ద్వారా కులవ్యవస్థను  పరిశీలించడం కూడా ప్రాధానంగా జరిగింది. ఈ ఐదుగురు స్త్రీలు దళిత కమ్మూనిటీలలోని వివిధ కిన్ […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-1

పునాది రాళ్ళు -డా||గోగు శ్యామల నా పీహెడీ టాపిక్ : “తెలంగాణ దళిత జీవిత చరిత్రల  ద్వారా కుల చరిత్రల అధ్యనం” ఈ పరిశోధనలో ఐదుగురు మహిళను ఎంపిక చేసుకున్నాను.  వీరి జీవితాలను కొన్ని సిద్దాoతాల వెలుగులో కొంత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నాను.   ఈ అధ్యయనం ఇంకొంత విస్తృతo చేస్తూ ఇంకా కొంతమంది అణగారిన జాతుల, వర్గాల, ప్రాంతాల స్త్రీల జీవిత చరిత్రలను కూడా  రాసి ఇందులో చేర్చాలనుకుంటున్నాను. ఇంకా, ఈ పరిశోధనలోని ఐదుగురు మహిళల […]

Continue Reading
Posted On :