image_print

నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం

      నెచ్చెలి సంస్థాపకులు డా.కె.గీతకు అంపశయ్య నవీన్ నవలా పురస్కారం కాలిఫోర్నియా వాస్తవ్యులు డా.కె.గీత రాసిన నవల “వెనుతిరగని వెన్నెల”కు 2022 సంవత్సరానికి గాను “అంపశయ్య నవీన్ నవలా పురస్కరం” లభించింది. డిసెంబరు 24, 2022 న హన్మకొండలోని కాకతీయ హోటల్ లో జరిగిన సన్మాన కార్యక్రమానికి కె.గీత గారి తల్లి, ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మి హాజరై అందుకున్నారు. గీత గారి అన్నయ్య రవీంద్ర ఫణిరాజ్ గీతగారి స్పందనని సభకు చదివి వినిపించారు. కేంద్ర […]

Continue Reading
Posted On :