image_print

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు!

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు! -ఎడిటర్ కుప్పిలి పద్మకు ఇటీవల శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు లభించాయి. జనవరి 31న రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాన్ని ఫిబ్రవరి 12 న భద్రాచలంలో అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా కుప్పిలి పద్మ గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూ వారితో ఇంటర్వ్యూని పాఠకుల […]

Continue Reading
Posted On :