image_print

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5 -చెంగల్వల కామేశ్వరి మనాలీ నుండి సిమ్లా వెళ్లే దారిలో బియాస్ సట్లెజ్ నదులు కలిసే చోట పండెమ్ డామ్ ఉంది. అక్కడే హిందులు సిక్కుల ఐక్యతకు ప్రతీకగా నిర్మితమైన మణికరన్ సాహిబ్ అన్న ప్రదేశం తప్పకుండా చూడాల్సిందే! సిక్కులు చెప్పినదాని ప్రకారం, మూడవ ఉదాసి సమయంలో , సిక్కుమతం స్థాపకుడు గురునానక్ 15 ఆసు 1574 బిక్రమి తన శిష్యుడైన భాయ్ మర్దానాతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చాడు […]

Continue Reading
Posted On :