image_print

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో తమ నాలుగో కవితాసంపుటిని వెలువరించారు. తమ మామగారైన  చిత్రకళా తపస్వి డా|| కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర, వారి వ్యాసాలన్నింటినీ ఏర్చికూర్చి “చిత్రశిల్పకళా రమణీయము” పేరుతో ఓ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఒద్దిరాజు సోదరుల పై […]

Continue Reading
Posted On :