మిట్టమధ్యాహ్నపు మరణం-21 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 21 – గౌరీ కృపానందన్ “రాకేష్! ఆ పేరుగలవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి.” “ఈ అడ్రస్సే ఇచ్చారు మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ క్లబ్బులో.” మాధవరావు అన్నాడు. “ఈ ఇంట్లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. నాలుగు ప్లాట్లలోనూ బాచిలర్స్ ఉన్నారు. ఎవరి పేరూ రాకేష్ మాత్రం కాదు.” “పోయిన సంవత్సరం ఆ పేరుగల ఎవరైనా అద్దెకు ఉన్నరా?” “సార్! నేను ఇక్కడ మేనేజర్ని. అద్దె వసూలు చేసుకోవడానికి మాత్రం వస్తాను. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ […]
Continue Reading







