image_print

అనగనగా- నిజాయితీ నిద్రపోదు

నిజాయితీ నిద్రపోదు -ఆదూరి హైమావతి  మంతినవారి పాలెంలో ఉండే షాహుకారు శీనయ్య పట్టు చీరలు కొనను ధర్మవరం వెళ్ళవలసి వచ్చింది. శీనయ్య చాలా పీనాశి. బండితోలను మనిషినిపెట్టుకుంటే జీతమూ, బత్తెమూ వృధా అవుతాయని తానే బడితోలుకుంటూ బయల్దేరాడు. ఒక్కడే మూడు రోజులు బండి తోలుకుంటూ వెళ్లడం,ఆ ఎద్దులకు నీరూ, గడ్డీ వేసి, వాటిని కడగడం అన్నీ ఇబ్బందిగానే భావించి, ఏదో ఒక ఉపాయం దొరక్కపోతుందా అని ఆలోచిస్తూ బండి తోలుకు వెళుతుండగా దేవుడు పంపించినట్లు, ముందు ఒక […]

Continue Reading
Posted On :