image_print

పౌరాణిక గాథలు -14 – పట్టుదల – ఉదంకుడు కథ

పౌరాణిక గాథలు -14 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పట్టుదల – ఉదంకుడు కథ మహర్షుల్లో గొప్పవాడు గౌతమ మహర్షి. ఆయన దగ్గరకి విద్య నేర్చుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వస్తుండేవాళ్ళు. వాళ్ళందరు మహర్షి చెప్పినట్టు విని విద్య నేర్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో శిష్యులకి విద్య నేర్చుకోవడం అయిపోయిందో లేదో గురువుగారే నిర్ణయిం చేవారు. ఆయన ఒక్కొక్కళ్ళనే పిలిచి “ఒరే అబ్బాయ్! నువ్వు ఎంత వరకు నేర్చుకున్నా వు?” అని అడిగేవారు. వాళ్ళు చెప్పినదాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు […]

Continue Reading