image_print

మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా

మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా -కందేపి రాణి ప్రసాద్ నేను ఈ నేల 27వ తేదీ ఉదయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏసియా వారి ఫ్లైట్ లో కోల్ కత్తా బయల్దేరాను. కోల్ కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎయిర్ పోర్టులో దిగాను. దీన్ని ఇంతకు ముందు ‘డమ్ డమ్ ఎయిర్ పోర్టు’ అని పిలిచేవారట. ఈ ఎయిర్ పోర్టు డమ్ డమ్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల దీనికా […]

Continue Reading
Posted On :

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ -కందేపి రాణి ప్రసాద్ భారతదేశ రాజధాని ఢిల్లీ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళితే పరీక్షలు రాయడం కోసమే తప్ప ప్రశాంతంగా చూసేందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈసారి మరల  అన్నీ చుద్దామనుకున్నాం గానీ మొత్తం చూడటం కుదరలేదు. ఢిల్లీలో 59వ పిల్లల వైద్య నిపుణులు సమావేశం జరుగుతున్నది. ఇది జాతీయ సమావేశం కనుక అందరూ కుటుంబాలతో వస్తారు. కుటుంబాల కోసం చాలా సరదా […]

Continue Reading
Posted On :