image_print

గీతాంజలిశ్రీ

గీతాంజలిశ్రీ  -నీలిమ వంకాయల భారత రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదిక పై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలిశ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్‌ సమాధి(2018) ఆంగ్ల తర్జుమా ‘టూంబ్ ఆఫ్‌ శాండ్‌’కు 2022కు గాను ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది. “టూంబ్ ఆఫ్‌ శాండ్‌” అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి […]

Continue Reading
Posted On :