image_print

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

డా.ప్రభాకర్ జైనీ “హీరో” నవల-స్త్రీ పాత్రలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. గడ్డం శ్యామల అత్యాధునిక తెలుగు సాహిత్యంలో సదస్సు (సెమినార్‌) అంటే పెద్ద సాహసమే. సాహిత్య వృక్షం, కొమ్మలు, రెమ్మలు, పూవులు, కాయలు, పళ్ళతో విస్తరిస్తున్న సమయం 2000-2020. ఒక విధంగా చెప్పాంటే 1980 వరకు వచ్చిన తెలుగు సాహిత్యం ఒక ఎత్తు – 80 తరువాత వచ్చిన సాహిత్యం మరొక యెత్తు. 2000-2020 మధ్య వెలువడిన సాహిత్యం సముద్రం. అందులో రత్నాలు ఉంటాయి. రాళ్ళూ ఉంటాయి, […]

Continue Reading
Posted On :