image_print

ప్రముఖ రచయిత్రి పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (పుట్టపర్తి నాగపద్మిని గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) రచయిత్రి పరిచయం: పుట్టపర్తి నాగపద్మిని  పరిచయం  అవసరం లేని పేరు. సరస్వతీపుత్ర గా, చతుర్దశభాషా పరశేషభోగిగా చిరపరిచితులైన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, వారి ధర్మపత్ని, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సత్కార గ్రహీత శ్రీమతి పుట్టపర్తి కనకమ్మ దంపతుల కుమార్తెగా జన్మించటమే గొప్ప వరమనీ, ఆ ఇంటిపేరే గొప్ప […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -7

వెనుకటి వెండితెర-7 కన్యాశుల్కం -ఇంద్రగంటి జానకీబాల ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకానికి ప్రత్యేక స్థానముంది.  అది ఒక నాటకమే అయినా సాహిత్యం లోవున్న అన్ని ప్రక్రియల్ని తలదన్ని నిలబడటం అంటే సామాన్య విషయం  కాదు. ఒకానొక సమయంలో ఆడ పిల్లల్ని కన్యాశుల్కం పేరు తో డబ్బులు తీసుకొని, పెళ్లి కొడుకు ముసలి వాడైనా మూర్ఖుడైనా ఆడ పిల్లల్ని అమ్మేయడం అనే దుష్టసంప్రదాయం వుండేది.  అది కూడా ఆంధ్ర దేశానికి తూర్పున వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గం – […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -6

వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది. భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం […]

Continue Reading
Posted On :

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార – లతామంగేష్కర్

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార లతామంగేష్కర్ -ఇంద్రగంటి జానకీబాల శ్రుతి లత – లత శ్రుతి అన్నారు బడేగులాం అలీఖాన్ – అంతటి గొప్ప సంగీత కారుడు – విద్వాంసుడు, గాయకుడు మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్ గురించి చెప్పిన మాటలు నిజంగా సరస్వతిదేవి నాలుక నుంచి జాలువారిన సంగీతాక్షరాలు. లతా మంగేష్కర్ కారణజన్మురాలు. అలాంటి మహా వ్యక్తులు, కళాకారులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఏ దేశంలోనైనా అలాంటి జన్మ జీవితం అపురూప సందర్భాలే- […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-7

ఒక్కొక్క పువ్వేసి-7 సామాజిక సేవా చరిత్రలో బహుజన మహిళ -జూపాక సుభద్ర భారతదేశంలో బహుజన కులాల మహిళలు ఎస్సీ,ఎస్టీ ,బీసీలు,కొన్ని మైనారిటీ తెగలుగావున్నమహిళల జనాభా సగభాగంగా వున్న ఉత్పత్తి శక్తులు.వీరికి సామాజికంగా ఉత్పత్తి సంబంధిత జీవితమే గాని,నాలుగ్గోడల మధ్య వున్న జీవితాలు కావు. గడప దాటితేనే కడుపు నిండే జీవితాలు. వంట ఇండ్లు లేని జీవితాలు. గట్క/సంకటి/ అంబలి ఇవ్వే,కూర ఎప్పుడో ఒకసారి. పొద్దుగాల మూడు రాళ్ల పొయ్యి,సాయంత్రం పనికి బొయి వచ్చేటాలకు పిల్లి కుక్కలు ఆడే […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-6

ఒక్కొక్క పువ్వేసి-6 మద్యమ్ మత్తు నేరాలకు ఎవరు బాధ్యులు? -జూపాక సుభద్ర ఈ మద్య హుజురాబాద్ బై ఎలక్షన్స్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వము ‘దళిత బంధు’ ను ప్రకటించినట్లు మద్యం షాపుల కేటాయిపుల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% గౌండ్లవాల్లకు 15% రిజర్వేషండ్లనీ, యింకా నాలుగు వందల నాలుగు (404) మద్యం షాపులు పెంచుతున్నామని ప్రకటించింది.ఈ సంగతి టీవీలో చూసిన మా అటెండర్ విజయ వచ్చి ’ఏందమ్మా ! గీ ముచ్చటిన్నవా, తెలంగాణను ఇదివరకే కల్లుల ముంచి […]

Continue Reading
Posted On :

సీనియర్ రచయిత్రి డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  ***** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-5

ఒక్కొక్క పువ్వేసి-5 సచివాలయంలో అంటరాని బతకమ్మ -జూపాక సుభద్ర సద్దుల బత్కమ్మ పండుగ, తెలంగాణకు, అందులో శ్రమకులాల మహిళలకు ప్రత్యేకమ్. బ్రాహ్మణ, గడీ దొర్సానులు బత్కమ్మలు ఆడరు. భూస్వామ్య మహిళలు ఆడరు. యీ పండగ ఫక్తు శ్రమకులాల మహిళల పండుగ. బత్కమ్మంటే ప్రకృతి పండుగ. బూమంతా పూలు, పచ్చలు, చెరువులతో, పంటలతో కళకళ లాడే పండగ. ఆడపిల్లలంతా పుట్టింటికి చేరేపండగ. కులసమాజంలో అన్నిరంగాల్లో ’కులవివక్షలున్నట్లు, కులనిషేధాలు వున్నట్లు బత్కమ్మ పండుగ మీద కూడా నిషేధాలున్నయి. ‘ఎస్సీ మహిళలు […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -5

వెనుకటి వెండితెర-6 వెలుగు నీడలు -ఇంద్రగంటి జానకీబాల 1950 ల తర్వాత తెలుగులో మంచి సినిమాలు తీసిన సంస్థలలో అన్నపూర్ణా పిక్చర్స్ ఒకటి అప్పటికే విజయా, వాహిని, భరణి లాంటి సంస్థలు కొన్ని ప్రయోగాలు చేస్తూ, సహజ సిద్ధమైన కథలతో సినిమాని రూపొందిస్తూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి గుర్తింపు పొందుతూ, ఆర్థికంగా కూడా విజయాలు చే చిక్కించుకుంటున్న సమయం అది. ఒక మంచి కథ, అందులో ఆదర్శం సమాజానికి స్ఫూర్తి కలిగించే నీతి సహజత్వం వుండేలా చూస్తున్న […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-4

ఒక్కొక్క పువ్వేసి-4 -జూపాక సుభద్ర నేరాలు పట్టని ఘోరాలు ‘సారూ మాది నక్కలగండి, దేవరకొండ పాజెట్టుల భూమికి బాసినోల్లము. భూమి వోయిందని నాకొడుకు సచ్చిపోయిండు. బతికే బతుకుదెరువు లేక నాసిన్నకొడుకు పెండ్లం పిల్లలతోని పట్నమొచ్చి ఆటో తోల్కుంటుండు. నా కోడలు మిషినికుడ్తది. ముగ్గురు పిల్లల్తోని యెట్లనో కాలమెల్లదీత్తండ్రు. వూల్లేమి గాలిపోయిందని మేంగూడ యెక్కువ యీ బస్తిల్నేవుంటము. యిది సింగరేని కాలనీ బస్తంటరు. గీ బస్తిల మాయిండ్లు 10, 20 గజాలల్ల నాలుగు రేకులు దొర్కితె సాలు, గోడలు […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -4

వెనుకటి వెండితెర-5 -ఇంద్రగంటి జానకీబాల అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా బాగా స్థిరపడి, ప్రేక్షకుల్లో అబిమానం సంపాదించి, అతను కనిపిస్తే సినిమా కోసం జనం ఉషారుగా పరుగులు పెట్టే స్థితికి చేరుకున్నాక, చిత్ర నిరామణంలోకి అడుగుపెట్టారు. 1944 లో సినీ రంగప్రవేశం చేసిన యన సుమారు పదేళ్ళు నటులుగానే కొనసాగారు. అప్పట్లో మంచి అభిరుచి, సినిమాపట్ల గొప్ప ఆరాధన, ఆదర్శం ర్పరచుకున్నారు. సినిమా అంటే దాని కొక అర్థం, సార్థకత వుండాలి. సమాజాన్ని ప్రతిఫలించేదిగా వుండాలని భావించి […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -3

వెనుకటి వెండితెర-3 పెళ్ళిచేసి చూడు (1952) -ఇంద్రగంటి జానకీబాల రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధన, కాల్పనిక ఊహలూ గల మంచి మంచి దర్శకులు సినిమాపట్ల ఆకర్షితులై, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీయాలంటే ఆలోచనలు, అభిరుచీ వుంటే చాలదు. డబ్బు బాగా పెట్టుబడి పెట్టగల ధనవంతులు కూడా వుండాలి. సినిమా అనేది ఒక లాటరీలాంటిదే గ్యారంటీగా డబ్బు తిరిగి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా ప్రేక్షకుడికి నచ్చాలీ, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాహాల్లోకి రావాలి. అదీ […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శీలా సుభద్రా దేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి, కథారచయిత్రి, చిత్రకారిణి. వీరు డిసెంబర్19, 1949లో విజయనగరంలో జన్మించారు. ఎమ్.ఎ.( తెలుగు), ఎమ్.ఎస్సీ(గణితం)బి.ఇడీ చేశారు. ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి,  పదవీవిరమణ చేశారు. ప్రముఖ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు గారి సహచరి. తొలిరచన 1975లో వెలువడింది. స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవటానికి ముందుగానే, 1980ల నాటికే వీరు  పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసారు. […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -2

వెనుకటి వెండితెర-2 -ఇంద్రగంటి జానకీబాల స్ఫూర్తి పొందాల్సిన అవసరం నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే – ఎల్.వి. ప్రసాద్- పి. పుల్లయ్య- సి. పుల్లయ్య- కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి లాంటి సుప్రసిద్ధ దర్శకులు కనిపిస్తారు. వారెప్పుడూ మంచి కథల కోసం వేట సాగించేవారు. కథలు ఇతర భాషలవైనా, అది సినిమాగా […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -1

వెనుకటి వెండితెర-1 -ఇంద్రగంటి జానకీబాల తెలుగువారు చాలా తెలివైన వారు, కార్యశూరులు, ఉత్సాహవంతులు, ధైర్యం కలవారు అని చెప్పడానికి మనకి చరిత్రలో చాలా సందర్భాలే స్ఫురణకొస్తాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం విషయంలో మన పెద్దలు చాలామందికంటే ముందు వున్నారని చెప్పుకోక తప్పదు. భారతీయ చలనిత్ర నిర్మాణంలో టాకీ (మాట్లాడే సినిమా) వచ్చిందనగానే తెలుగులోనూ టాకీలు తీయాలని ఉత్సాహపడి ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో దక్షిణాదిని తెలుగువారు మొదటివారు. 1931లోనే హెచ్.ఎమ్. రెడ్డిగారు తెలుగు సినిమా నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. సినిమా […]

Continue Reading
Posted On :
P.Satyavathi

ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. విజయవాడ ఎస్.ఎ.ఎస్.కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కథాప్రక్రియలో ఎంతో కృషి చేశారు. స్త్రీ జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశించడం ద్వారా పాఠకులకు, ఆలోచనాపరులకు కొత్తకొత్త ఆలోచనలు ఆవిష్కరింపజేసేలా యదార్థ గాథలు, వ్యదార్థ దృశ్యాలను అక్షరీకరించడం సత్యవతిగారికే చెల్లింది. 1995లో “ఇల్లలకగానే…“, 1998లో “సత్యవతి కథలు“, […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి మృణాళిని గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  డాక్టర్ సి. మృణాళిని తెలుగు పాఠకులకి, ప్రేక్షకులకి పరిచయం అవసరంలేని పేరు. సాహిత్యం, సంగీతం, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన మొ.న అనేక రంగాల్లో అందెవేసిన చెయ్యి మృణాళిని గారు. ప్రముఖ కవి పండితులు శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి మనుమరాలు. ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారులు శ్రీ కె.బాలగోపాల్ గారి సహోదరి. మృణాళిని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. వీరి […]

Continue Reading
Posted On :

డా. పరిమళా సోమేశ్వర గారి ఇంటర్వ్యూ

డా. పరిమళా సోమేశ్వర గారి ఇంటర్వ్యూ -మణి కోపల్లె మానవీయతా  దృక్పధం పుస్తకాలే ప్రధాన వినోదం, విజ్ఞానం, వికాసం పంచే పందొమ్మిదివందల అరవై నుంచి డెభై దశకాల్లో పత్రికల్లో విశేషంగా ఆకర్షించే కథలు రాసే రచయిత్రులలో ప్రముఖురాలు డా. పరిమళా సోమేశ్వర్ గారు. ఆ రోజుల్లో పుస్తకాలు చదివే ప్రతి వారు ఆభిమానించే రచయిత్రి శ్రీమతి పరిమళా సోమేశ్వర్ గారి కథలు, నవలలు ప్రముఖ పత్రికలలోనూ, మాస పత్రికలలోనూ సీరియల్స్ గా వచ్చేవి. యువ మాస పత్రికలో […]

Continue Reading
Posted On :

ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/1wmq-cpZ-lg ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  తెలుగు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గాగారు తెలుగు సాహితీలోకానికి పరిచయం అక్కరలేని పేరు. వీరు గుంటూరు జిల్లా యడ్లపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ గార్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసి, తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు […]

Continue Reading
Posted On :

ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత […]

Continue Reading
Posted On :