image_print

కొత్త అడుగులు-47 రావి దుర్గాప్రసన్న

కొత్త అడుగులు – 47 రావి దుర్గాప్రసన్న- మనోతరంగాలు – శిలాలోలిత రావి దుర్గాప్రసన్న రాసిన తొలి కవితా సంకలనం ‘మనోతరంగాలు’.  ఇది 2017 లో వచ్చింది. ఒక లాయర్ కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో మనమే కవితల్లో చూడవచ్చు. 1984 నుంచి మొదలైన కవిత్వ ప్రచురణ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. సమాజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండటంతో జీవితపు మరో ముఖం ఈమె కవిత్వం అని చెప్పాలి. వివిధ అంశాల పైన ఎప్పటికప్పుడు […]

Continue Reading
Posted On :