కొత్త అడుగులు – 30 నీలిమా తరంగం – శిలాలోలిత ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి సబ్మిట్ చేసింది. “రాష్ట్ర శాసన సభలో స్త్రీల నాయకత్వం పేరిట, విలువైన రిసెర్చ్ చేసింది. 40 కి పైగా కవితలు రాసినప్పటికీ ఇంకా పుస్తకం తీసుకురాలేదు. ఎట్టకేలకు త్వరలో వేస్తానని ఇన్నాళ్లకు మాట ఇచ్చింది. […]
కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం వల్ల లావణ్య రచనా వ్యాసంగం కొనసాగింది. కవిత్వమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చాలా ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఎందరెందరి జీవితాలో ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయాయి. జీవితాన్ని అనేక పార్శ్వాలను దగ్గరగా మనకు […]