image_print

అమ్మకు అరవైయేళ్ళు

అమ్మకు అరవైయేళ్ళు -రాజన్ పి.టి.ఎస్.కె ఈ కథానాయకురాలికి ఈరోజుతో అరవై ఏళ్ళు నిండాయి. ఈవిడకు తన 22వ యేట నుంచీ ఈ వ్యాస రచయిత తెలుసు. అసలు ఈ వ్యాస రచయితకు తన అసలు పేరేంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. కారణం ఈ కథానాయకురాలే. ఎప్పుడూ కన్నయ్యా అనో, నా బంగారుకొండా అనో, పండుబాబూ అనో పిలుస్తుండేది. అందుకే అతని చిన్నతనంలో ఎవరైనా “నీ పేరేమిటబ్బాయ్?” అని అడిగితే… అసలు పేరు ఆ ముద్దు పేర్ల […]

Continue Reading
Posted On :