image_print

క’వన’ కోకిలలు- కశ్మీరీ కవయిత్రులు

క ‘వన’ కోకిలలు – 13 :  కశ్మీరీ కవయిత్రులు    – నాగరాజు రామస్వామి కశ్మీర్ సాహిత్య భావుకతకు, కవిత్వ రచనకు మూల స్వరూపాన్ని కల్పించిన తొలితరం కవయిత్రులో ముఖ్యులు లాల్ దేడ్, హబా ఖటూన్, రూపా భవాని, ఆర్నిమాల్ ముఖ్యులు. 14వ శతాబ్దపు మార్మిక కవయిత్రిలాల్ దేడ్. హబా ఖటూన్ 16వ శతాబ్దానికి, రూపా భవాని 17వ శతాబ్దానికి, ఆర్నిమాల్ 18వ శతాబ్దానికి చెందిన తొలి కవయిత్రులు. కశ్మీరీ కవితా స్రవంతి రెండు పాయలుగా ప్రవహించింది. లాల్ […]

Continue Reading
Posted On :