image_print

పూలమ్మ (కథ)

పూలమ్మ (కథ) – ములుగు లక్ష్మీ మైథిలి సంధ్యా సమయం. అప్పుడే విచ్చుకుంటున్న మల్లె పూలను దండలుగా కట్టి, అమ్ముకోవడానికి వీధిలోకి వచ్చింది సీతవ్వ. అనారోగ్యంతో మంచం పట్టిన భర్తకు చేదోడు వాదోడుగా ఉండటానికి పూల వ్యాపారం మొదలుపెట్టింది. ప్రతీరోజూ ఇంటి ముందున్న మల్లె, కనకాంబరాలు, చామంతుల మొక్కలకు ప్రతీరోజూ నీరు పోసి, ఎరువు వేసి పెంచుతుంది. సాయంత్రం సమయానికి పూలు మాలలుగా కట్టటం కోసం మధ్యా హ్నం నుంచే  అన్ని రకాల పూలతో మాలల కట్టి […]

Continue Reading